తెలంగాణ

Kaushik Reddy: పథకాలకు అర్హులను ఎంపిక చేయడం లేదు

Kaushik Reddy: చల్లూరు గ్రామసభలో అధికారులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిలదీశారు. హామీలు ఎప్పుడు అమలు చేస్తారో గ్రామసభల్లో చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని విమర్శించారు. పథకాలకు అర్హులను ఎంపిక చేయడం లేదని మండిపడ్డారు. లబ్దిదారులందరి పేర్లు గ్రామ సభలో ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button