ఆంధ్ర ప్రదేశ్

TTD: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం

TTD: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరగనున్న సమావేశంలో.. ఫిబ్రవరి 4న జరగబోయే రథసప్తమి ఏర్పాట్లపై చర్చించనున్నారు. మరోవైపు.. తిరుపతి తోపులాట ఘటనను దృష్టిలో పెట్టుకొని.. పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button