ఆంధ్ర ప్రదేశ్

Gorantla Madhav: పోలీసుల విచారణకు హాజరైన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌

Gorantla Madhav: విజయవాడ సైబర్ క్రైమ్ పీఎస్‌కు గోరంట్ల మాధవ్ చేరుకున్నారు. పోలీసుల విచారణకు హాజరయ్యారు. అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం కేసులో గోరంట్ల మాధవ్ విచారణకు హాజ రయ్యారు. ప్రస్తుతం గోరంట్ల మాధవ్‌ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేసిన కేసులో గోరం ట్ల మాధవ్‌ విచారణకు హాజరయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button