జాతియం
PM Modi: నేడు జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: నేడు జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోడీ పర్యటన. జెడ్-మోడ్ టన్నెల్ను ప్రారంభించనున్న మోడీ. గాందర్బల్ జిల్లాలో 12 కిలోమీటర్ల మేర అతిపెద్ద సొరంగం.. రూ.2,400 కోట్లతో శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై నిర్మించిన జెడ్. లాద్దాఖ్ను రహదారి మార్గం ద్వారా చేరుకునేందుకు వీలుగా సొరంగం.