తెలంగాణ
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై నేడు సుప్రీంలో విచారణ

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసును న్యాయమూర్తులు గవాయ్, అగస్టీన్ విచారించనున్నారు. తమ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలకు పిటిషన్ వేసింది బీఆర్ఎస్. నిర్ణీత వ్యవధిలో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని పిటిషనర్లు కేటీఆర్, కౌశిక్ కోరారు.