తెలంగాణ
Warangal: వరంగల్లో 14 మంది మావోయిస్టుల లొంగుబాటు

Warangal: వరంగల్ పోలీసులు ఎదుట 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన ఆరుగురు మహిళా మావోయిస్టుల్లో ఆరుగురు మహిళలున్నారు. ఇప్పటివరకు 250 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు కాగా మిగతావారు మావోయిస్టుల సభ్యులున్నారని పోలీసులు వెల్లడించారు.
మావోయిస్టు సభ్యులకు ఒక్కొక్కరికి 25వేల రివార్డ్ చెక్కులు అందజేశారు పోలీసులు. అయితే కర్రెగుట్ట ఎన్ కౌంటర్ కు, తెలంగాణ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు పోలీసులు.