Suicide Case: పోలీసులకు సవాల్గా మారిన ముగ్గురు మృతి కేసు..

Suicide Case: కామారెడ్డి జిల్లా పోలీసులకు సవాల్గా మారిన ముగ్గురు మృతి కేసు…
*ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై అంతు చిక్కని ప్రశ్నలెన్నో
*ఎస్సై, కానిస్టేబుల్, ఆపరేటర్ మధ్య సంబంధమేమిటి?
*కాల్ డాటాను విశ్లేషిస్తున్న పోలీసులు.
*ముగ్గురి మృతి కేసులో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు.
*దర్యాప్తుకు అడ్డంకిగా మారిన ఓపెన్ కానీ ఫోన్లు లాక్స్.
*ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు లేకపోవడంతో అంతా ఊహజనితమే.
*శృతి-సాయికుమార్ మధ్య సంబంధం, శృతి – నిఖిల్ ప్రేమాయాణం ఘటనపై విచారణ.
*ముగ్గురు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ ఆత్మహత్య చేసుకున్నారా?
*ముగ్గురు ఒకేసారి చనిపోయారా? లేదా ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే కాపాడేందుకు వెళ్లి మిగిలిన ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారా?
*మృతుల బ్యాంక్ ఖాతాలు, లాకర్లను తెరిస్తే ఏదైనా క్లూ దొరకవచ్చని భావిస్తు ఉన్నతాధికారుల అనుమతి.
*ముగ్గురు నీటిలో మునగడంతోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్.