ఆంధ్ర ప్రదేశ్
అల్లూరి జిల్లా అరకులో రెండో రోజు కొనసాగుతున్న బంద్

అల్లూరి జిల్లా అరకులో రెండో రోజు బంద్ కొనసాగుతుంది. మన్యం బంద్కు వైసీపీ మద్దతు తెలిపింది. ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఆదివాసీలకు స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని వైసీపీ నాయకులు అన్నారు. మన్యం బంద్తో పర్యాటక ప్రదేశాలు, దుకాణాలు మూతబడ్డాయి.