తెలంగాణ
Jana Reddy: కాంగ్రెస్ అధిష్ఠానానికి జానారెడ్డి లేఖ

Jana Reddy: కాంగ్రెస్ అధిష్ఠానానికి జానారెడ్డి లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు.. మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఖర్గే, కేసీ వేణుగోపాల్ను కోరారు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాధాన్యమివ్వాలని జానారెడ్డి పేర్కొన్నారు.