ఆంధ్ర ప్రదేశ్
Perni Nani: ఏపీ హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్

Perni Nani: పేర్నినాని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో ఏ6గా పేర్నినానిపై మచిలీపట్టణం పోలీసులు కేసు నమోదు చేశారు.
పేర్ని నాని భార్య జయసుధకు చెందిన గోడౌన్ లో రేషన్ బియ్యం మాయమైన విషయాన్ని అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.