ఆంధ్ర ప్రదేశ్
నేడు మిర్చి ట్రేడర్స్, రైతులతో సీఎం చంద్రబాబు భేటీ

Chandrababu: మిర్చి ట్రేడర్లు, రైతులతో ఇవాళ సీఎం చంద్రబాబు భేటీకానున్నారు. రైతుల సమస్యలపై చర్చించనున్నారు. కేంద్ర సహాయం, ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వారికి వివరించనున్నారు చంద్రబాబు. ఇప్పటికే మిర్చి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితోనూ చర్చలు జరిపారు.