ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ఈనెల 25న కుప్పంలో చంద్రబాబు పర్యటన

Chandrababu: ఈనెల 25న చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శాంతిపురం మండలం శివపురం వద్ద.. నూతనంగా నిర్మిస్తున్న సొంతింటి గృహ ప్రవేశ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా చంద్రబాబు పాల్గొననున్నారు. కుప్పం – పలమనేరు హైవే పక్కన దాదాపు ఎకరా విస్తీర్ణంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం జరుగుతోంది.