ఆంధ్ర ప్రదేశ్
Kadapa: కడప జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల ఆందోళన

Kadapa: కడప జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి . డీఈవో మీనాక్షి తీరుపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డీఈవో మీనాక్షి ఉపాధ్యాయుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నారని టీచర్స్ ఆరోపిస్తున్నారు. డీఈవో మీనాక్షిని వెంటనే బదిలీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.