తెలంగాణ

నేడు జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్‌లో సీఎం రేవంత్ పర్యటన

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ ఇవాళ జనగాం జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శివునిపల్లిలో సీఎం ప్రజాపాలన సభకు ఏర్పాట్లు చేసారు పార్టీ శ్రేణులు. ఈ పర్యటనలో సీఎం 800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ పరిశీలిస్తారు. సీఎం పర్యటన దృష్ట్యా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button