తెలంగాణ
Raghunandan Rao: సంగారెడ్డి జిల్లా వెలిమెల తాండాలో ఎంపీ రఘునందన్ రావు పర్యటన

Raghunandan Rao: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల తాండాలో బిలాదాఖల భూములను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. గిరిజనుల భూములను వారికి కాకుండా చేస్తున్న శక్తులపై పోరాటం కొనసాగుతుందంటూ.. స్ధానిక ప్రజలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు.
వెంటనే వెలిమెల గ్రామం సర్వే నంబర్ 434లోని మిగులు భూములలో ఇచ్చిన అక్రమ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 434 చుట్టూ 9వ తేదిన లేని గోడలు సంక్రాంతి సెలవుల్లో ఎలా వచ్చాయని ప్రశ్నించారు.