ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో లిఫ్ట్లో ఇరుక్కుపోయిన భక్తులు

Tirumala: తిరుమలలోని గోవింద సాయి అతిథిగృహం లిఫ్ట్ లో భక్తులు ఇరుక్కున్నారు. విద్యుత్ అంతరాయం ఉండటంతో లిఫ్ట్ పనిచేయకపోవడంతో అరగంట సేపు లిఫ్ట్ లోనే భక్తులు ఇబ్బంది పడ్డారు. ఎట్లకేలకు వారు లిఫ్ట్ లోంచి బయటకి వచ్చారు. గోవిందసాయి అతిథిగృహం దాతల నిర్వహణలో ఉంది.