తెలంగాణ
-
హాట్హాట్గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్హాట్గా జరుగుతున్నాయి. హామీల అమలుపై శాసనసభ దద్దరిల్లింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు…
Read More » -
పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు
పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చింది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆదేశించింది. సరైన వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ…
Read More » -
గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన చేపట్టారు. అమరవీరుల స్థూపం వద్ద ఆరు గ్యారెంటీలకు నిధులు కేటాయించాలని ఆందోళనకు దిగారు. రైతులకు వెన్ను పోట్లు..రాహుల్కు వెయ్యి…
Read More » -
మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో కలకలం
Hyderabad:హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు కేంద్ర బిందువుగా వార్తల్లోకెక్కిన తాండూరు మాజీ…
Read More » -
హైదరాబాద్ టోలిచౌకి సెవెన్ టూంబ్స్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ టోలిచౌకిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సెవెన్ టూంబ్స్ సబ్ స్టేషన్ పక్కన మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో సమీప మసీదులో ముస్లింలు ప్రార్ధనలు చేస్తున్నారు. అధికారులు…
Read More » -
తెలంగాణలో నేటి నుంచి టెన్త్ పరీక్షలు
తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మూడు గంటలపాటు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు…
Read More » -
తెలంగాణలో వంట గ్యాస్ కష్టాలు
తెలంగాణలో వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే చాలా చోట్ల హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. సీఎన్జీ, ఎల్పీజీ కొరతతో ఆటో…
Read More » -
Telangana: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికు ఊరట.. అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్
Telangana: పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో స్పీకర్ తుది తీర్పు ప్రకటించారు. దానం, కడియం అనర్హత పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కొట్టేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి…
Read More » -
సీఎం రేవంత్కు కిషన్రెడ్డి బహిరంగ లేఖ
సీఎం రేవంత్కు కిషన్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇప్పటివరకు 12 లక్షల కోట్ల నిధులు…
Read More » -
Khammam: కుక్కల స్వైర విహారం.. 8 మందిపై దాడి చేసిన కుక్కలు
ఖమ్మం జిల్లా ముజ్జుగూడెంలో వీధి కుక్కల స్వైరవిహారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. బారులు తీరుతున్న కుక్కలు పాదచారులు పిల్లలపై దాడులు చేస్తుండటంతో బయటకు రావడానికి ప్రజలు…
Read More »