తెలంగాణ
-
Pocharam: ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదు
రేవంత్ సర్కార్ పనితీరుపై ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్ నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు.…
Read More » -
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్ పంపించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలుపై బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ ఆరోపణలపై కేసీఆర్కు నోటీసులు పంపారు సీతక్క. బీఆర్ఎస్…
Read More » -
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు భారీ ఊరట
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసులో న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అసోం ముఖ్యమంత్రి హిమంత…
Read More » -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురును అందించింది. ఈ క్యాలెండర్ సంవత్సరం 2026 నుండి 2.1శాతం DA ను పెంచుతున్నట్లు ప్రకటించారు రవాణా శాఖ మంత్రి…
Read More » -
తృటిలో తప్పిన ప్రాణాపాయం.. నిర్మల్ జిల్లా వాసి అదృష్టం
ఆ కంపెనీ నిర్ణయం అతన్ని కాపాడింది. ఇరాక్ యుద్ధ మేఘాల మధ్య చావును అంచుల వరకు చూసి, క్షేమంగా సొంత గడ్డపై అడుగుపెట్టాడు నిర్మల్ జిల్లాకు చెందిన…
Read More » -
హరీష్ రావు పరిగి పర్యటనను అడ్డుకున్న పోలీసులు
మాజీ మంత్రి హరీష్ రావు పరిగి పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. రాజేంద్రనగర్ అప్పా జంక్షన్ దగ్గర హరీష్ రావు వాహనానికి లారీలను అడ్డం పెట్టి అడ్డగించారు. పోలీసులు,…
Read More » -
KTR: రేవంత్ సర్కార్పై మండిపడ్డ కేటీఆర్
KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురిని హౌస్…
Read More » -
Revanth Reddy: భారత ఫుట్బాల్ చరిత్రలో హైదరాబాద్కు విశేషమైన గుర్తింపు ఉంది
Revanth Reddy: గచ్చిబౌలి స్టేడియంలో బీఎన్ మల్లిక్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ టోర్నీ నిర్వహించారు. విజేతగా నిలిచిన సీఐఎస్ఎఫ్ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి ట్రోఫీని…
Read More » -
తెలంగాణలో మద్యం ధరలు పెరిగే చాన్స్
మందుబాబులకు భారీ షాక్ తగలనుంది. తెలంగాణలో త్వరలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. మద్యం తయారీ కంపెనీలపై పడింది. గ్యాస్…
Read More » -
క్యాతన్పల్లి మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్ కైవసం
క్యాతన్పల్లి మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా గొడిసల సంధ్యారాణి, మున్సిపల్ వైస్ చైర్మన్గా మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు.
Read More »