తెలంగాణ
-
Revanth Reddy: రైతు భరోసా 12 వేలు
Revanth Reddy: తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ యోగ్యమైన భుములన్నింటికీ రైతు భరోసా ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఎకరాకు…
Read More » -
Hyderabad: అగ్నిప్రమాదం.. అలుముకున్న దట్టమైన పొగలు, ఆందోళనలో స్థానికులు..
Hyderabad: హైదరాబాద్ మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. రామకృష్ణ నగర్లోని ఫ్రాంక్లిన్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలో.. ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. పరిసర ప్రాంతాల్లో…
Read More » -
Seethakka: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం
Seethakka: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో మంత్రి సీతక్క పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు.…
Read More » -
Telangana: యాదగిరిగుట్టలో భారీ పేలుడు.. ఒకరు మృతి
Telangana: యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో జరిగిన పేలుడు ప్రమాదంలో.. ఇద్దరికీ తీవ్ర గాయాలు భువనగిరి జిల్లా కేంద్ర హాస్పిటల్ కి తరలింపు. ఎం. కనకయ్య అనే…
Read More » -
Tiger: రాంపూర్లో అటవీప్రాంతంలో పులి కలకలం..
Tiger: మహబూబాబాద్ జిల్లా రాంపూర్లో అటవీప్రాంతంలో పులి కలకలం రేపుతోంది. పులి ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. అటవీ శాఖ అధికారి విశాల్, ఎఫ్డిఓ చంద్ర శేఖర్ ,…
Read More » -
Telangana: స్కూల్ నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యం..
Telangana: నిజామాబాద్లో పాఠశాల నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యమైంది. స్కూలు డుమ్మా కొట్టి.. ఫ్రీ బస్సు ఎక్కి చక్కర్లు కొట్టారు బాలికలు. ఫ్రీ ఆర్టీసీ…
Read More » -
Kaushik Reddy: హైకోర్టులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్వాష్ పిటిషన్
Kaushik Reddy: హైకోర్టులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్వాష్ పిటిషన్. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన మీద నమోదు చేసిన కేసు కొట్టివేయాలని పిటిషన్. ఎన్నికల…
Read More » -
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం అత్యవసర ల్యాండింగ్
Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ముంబాయి నుండి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే గమనించిన పైలెట్…
Read More » -
Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం
Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. సీఎం రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ భేటీ. రైతు భరోసా విధివిధానాలకు ఆమోదం తెలపనున్న సర్కార్. రేషన్కార్డులు, ఇందిరమ్మ…
Read More » -
Kishan Reddy: కాంగ్రెస్ది ప్రజాప్రభుత్వం కాదు… ప్రజలను మోసం చేసే ప్రభుత్వం
Kishan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని కిషన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు…
Read More »