తెలంగాణ
-
Hyderabad: పంజాగుట్టలోని వైట్ హౌస్లో స్వల్ప అగ్నిప్రమాదం..
Hyderabad: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి వైట్ హౌస్ లో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారంగా పంజాగుట్ట లోకి వైట్ హౌస్ బ్లాక్…
Read More » -
Hyderabad: తాగి బండి నడిపిన వ్యక్తికి బుద్దొచ్చేలా చేసిన SHO లక్ష్మీ…
Hyderabad: సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే లైసెన్స్ రద్దు, కౌన్సిలింగ్, చలాన్లు వేస్తారు. ఇది సహాజం.. కానీ ఉప్పల్ SHO లక్ష్మీ మాధవి స్థానికంగా ఓ…
Read More » -
Vikarabad: డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి
Vikarabad: డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పసికందు మృతి చెందిన సంఘటన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. నవాబుపేట్ మండల్ మాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి భార్య…
Read More » -
Hyderabad: హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
Hyderabad: హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయం ముట్టడికి మాల మహానాడు నేతలు యత్నించారు. దీంతో.. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.…
Read More » -
Kaushik Reddy: బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్
Kaushik Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో.. బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.…
Read More » -
Hyderabad: హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం
Hyderabad: ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయనున్నారు. చెక్కుల పంపిణీతో రెండో దశ మెట్రో…
Read More » -
Cherlapally Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం
Cherlapally Railway Terminal: చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ఈ రోజు.. ప్రారంభంకానుంది. దీనిని ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి…
Read More » -
KTR: నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్
KTR: ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి ఏసీబీ ఈరోజు కేటీఆర్ను విచారించనుంది. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ.. ఏసీబీ…
Read More » -
Hyderabad: నేడు ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం
Hyderabad: హైదరాబాద్లో మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు 6 లేన్లతో ఫ్లైఓవర్ను…
Read More » -
Suicide: విషాదం.. ఇంటర్ విద్యార్థి సూసైడ్
Suicide: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్లో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని రామ్ పవార్ ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీదేవిపల్లిలోని శ్రీ నలంద ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్…
Read More »