తెలంగాణ
-
Ponnam: పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు ఏం చేశారు?
Ponnam: ఎమ్మెల్సీ కవితకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో బీసీలకు కనీస…
Read More » -
Suryapet: దారుణం.. పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు
Suryapet: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో యువకుడు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. చేయని నేరాన్ని ఒప్పుకోమని పోలీసులు వేధిస్తుండటంతో యువకుడు పోలీస్ స్టేషన్లోని పురుగుల మందు…
Read More » -
KTR: రైతుబంధును బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర
KTR: కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతు శాసించాలని…
Read More » -
Bhatti Vikramarka: ఐఐటీ హైదరాబాద్ విద్యాసంస్థ కాదు.. ఆవిష్కరణలకు కేంద్రబిందువు
Bhatti Vikramarka: ఐఐటీ హైదరాబాద్ ఒక విద్యాసంస్థ కాదని, ఆవిష్కరణలకు కేంద్రబిందువు అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశంసల జల్లు కురిపించారు. ఆవిష్కరణలు, అద్భుతమైన…
Read More » -
MLC Kavitha: నేను చెప్పిన విషయం అవాస్తవం అయితే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా
MLC Kavitha: కాంగ్రెస్, బీజేపీ అడుగడుగునా బీసీలకు అన్యాయం చేశాయని, ఈ రెండు జాతీయ పార్టీలు బీసీలకు చేసిన ద్రోహంపై తాను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి…
Read More » -
Seethakka: సావిత్రి బాయి పూలేకు మంత్రి సీతక్క ఘన నివాళ్లు
Seethakka: సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి సీతక్క. దేశంలో మొదటి సారి సావిత్రి భాయి ఫూలే జయంతిని…
Read More » -
Khammam: ఆన్లైన్ బెట్టింగ్ ఓ నిండు ప్రాణాన్ని తీసింది..
Khammam: ఆన్లైన్ బెట్టింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, భార్యాపిల్లల్ని చూసుకోవాల్సిన ఓ వ్యక్తి బెట్టింగ్ కు బానిసై ఆర్థికంగా నష్టపోయి బలవన్మరణానికి…
Read More » -
Telangana: తెలంగాణలో చలి తీవ్రత.. వణికిపోతున్న జనం..
Telangana: తెలంగాణలో చలి తీవ్రత. చలిగాలుల తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం ఐదుగంటల నుంచి చలిగాలులు ప్రారంభమవుతున్నాయి. ఉదయం పది గంటల వరకూ చలిగాలుల తీవ్రత…
Read More » -
Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసు.. తిరుపతన్న బెయిల్ పిటిషన్పై విచారణ
Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో…
Read More » -
Telangana: తెలంగాణలో జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు
Telangana: రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలుకానుంది. రైతు భరోసా కోసం రైతుల…
Read More »