తెలంగాణ
-
రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన రంగనాథ్
కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. జగద్గిరిగుట్ట ఆలయం…
Read More » -
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు.. 13 నిమిషాల్లో 13 కిలోమీటర్ల ప్రయాణం
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మరో ఘనత సాధించింది. మెట్రో రైలులో వైద్యులు గుండెను తరలించారు. 13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లోనే గ్రీన్ కారిడార్లో తరలించారు.…
Read More » -
KTR: రాష్ట్రంలో రేవంత్రెడ్డి ఏర్పాటు చేసిన దోపిడీ ముఠా తిరుగుతుంది
KTR: మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ చిట్చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి ఏర్పాటు చేసిన దోపిడీ ముఠా తిరుగుతుందని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ సోదరులతో పాటు మరో…
Read More » -
సింగపూర్తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం
Revaanth Reddy: సింగపూర్తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం అయ్యేందుకు సింగపూర్కు చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్…
Read More » -
Fire Accident: ఫిలింనగర్ రిలయన్స్ ట్రెండ్స్లో అగ్ని ప్రమాదం
Fire Accident: హైదరాబాద్ ఫిలింనగర్ పీఎస్ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. నారాయణమ్మ కాలేజ్ ఎదురుగా ఉన్న రిలయన్స్ ట్రెండ్స్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న…
Read More » -
Chamala Kiran: కేటీఆర్కు నోటి దూల ఎక్కువైంది
Chamala Kiran: కేటీఆర్పై ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్కు నోటి దూల ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అతి త్వరలో కేటీఆర్ చేసిన…
Read More » -
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఫైరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెల అభివృద్ధి పూర్తిగా ఆగమైపోయిందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలు సైతం…
Read More » -
Raghunandan Rao: సంగారెడ్డి జిల్లా వెలిమెల తాండాలో ఎంపీ రఘునందన్ రావు పర్యటన
Raghunandan Rao: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల తాండాలో బిలాదాఖల భూములను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. గిరిజనుల భూములను వారికి కాకుండా చేస్తున్న…
Read More » -
Nirmal: పేకాట ఆడే విషయంలో చెలరేగిన వివాదం.. బీర్ సీసాతో దాడి
Nirmal: నిర్మల్ జిల్లా వానల్పాడ్లో ముత్యంపై ఓ వ్యక్తి బీర్ సీసాతో దాడి చేశాడు. పేకాట ఆడే విషయంలో వారి మధ్య వివాదం చెలరేగింది. అప్పటికే ఇద్దరు…
Read More » -
Ponnam Prabhakar: అర్హులందరికి రేషన్ కార్డులు వస్తాయి
Ponnam Prabhakar: కుల సర్వే అప్లికేషన్ల సమాచారం ఆధారంగా.. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి…
Read More »