తెలంగాణ
-
Nizamabad: ఆడపిల్ల పుట్టిందని పేపర్లో చుట్టి రోడ్డుపై వదిలేసిన దుండగులు
Nizamabad: ఆడపిల్ల పుట్టిందని పేపర్లో చుట్టి రోడ్డుపై వదిలేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిక్లి గ్రామంలో చోటు చేసుకుంది. పసికందును ఓ పేపర్లో చుట్టి…
Read More » -
Palla Rajeshwar Reddy: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
జనగామ జిల్లా కేంద్రంలో 14వ డివిజన్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, కౌన్సిలర్ స్వరూప, ధనలక్ష్మి పాల్గొన్నారు. అంబేద్కర్…
Read More » -
హనుమకొండ జిల్లా పరకాలలో అధికారుల భూ సర్వే
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో అధికారులు భూ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా అందిస్తున్న నేపథ్యంలో సాగుకు అనుకూలంగా లేని భూములపై నివేదిక…
Read More » -
MLC Kavitha: పసుపు బోర్డు ప్రకటనను స్వాగతిస్తున్నాం
MLC Kavitha: పసుపు బోర్డు ప్రకటనను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు చేశామని చెప్పారు. ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు…
Read More » -
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాత రేషన్ కార్డులు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది. కులగణన సహా కార్డులకు సంబంధించిన.. ఏ జాబితాలోనూ పేర్లు లేనివారి…
Read More » -
నేడు దావోస్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నేడు దావోస్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఇప్పటికే సింగపూర్లో మూడ్రోజుల పాటు…
Read More » -
కేటీఆర్కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్
Ram Mohan Reddy: కేటీఆర్కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. పరిగిలో ఏమండలానికి ఎన్నికోట్లు ఇచ్చామో గ్రామాల వారీగా చర్చించేందుకు సిద్ధమన్నారు. 21 వేల…
Read More » -
Patnam Mahender Reddy: కేటీఆర్పై ఫైర్ అయిన విప్ పట్నం మహేందర్ రెడ్డి
Patnam Mahender Reddy: షాబాద్లో కేటిఆర్ ఓర్వలేక మాట్లాడుతున్నారని శాసన మండలి చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఏడాది కాలంలో ఇచ్చిన హామీలు అన్ని…
Read More » -
అఫ్జల్గంజ్ కాల్పులు కేసులో కీలక పురోగతి
హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పులు కేసులో పోలీసులు స్పీడప్ పెంచారు. దొంగలు.. అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ వెళ్లినట్లు గుర్తించారు. అదేవిధంగా రైల్వేస్టేషన్ దగ్గర నిందితులు డ్రెస్సులు, బ్యాగులు…
Read More » -
ఓయూలో జేఏసీ నాయకులు నిరసన… ప్రభుత్వ ఉద్యోగుల పదవి కాలం తగ్గించాలని డిమాండ్
ఓయూ వద్ద జేఏసీ నాయకులు నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ కాలం తగ్గించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయసును 61…
Read More »