తెలంగాణ
-
Hyderabad: వేణుగోపాలస్వామి ఆలయ కళ్యాణ మండపం సీజ్
Hyderabad: హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని.. వేణుగోపాలస్వామి ఆలయ కళ్యాణ మండపం సీజ్ అంశం కాకరేపుతోంది. కళ్యాణ మండపాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. అవగాహన లేకుండా అధికారులు…
Read More » -
Nagarkurnool: నాగర్కర్నూలు జిల్లా మైలారంలో టెన్షన్.. టెన్షన్..
Nagarkurnool: నాగర్కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మైనింగ్కు వ్యతిరేకంగా రైతులు రిలే దీక్షలు చేపట్టారు. ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో మరింత…
Read More » -
KTR: కటింగులు, కటాఫ్లు మినహా ఏడాది కాంగ్రెస్ పాలనలో.. తెలంగాణ సమాజానికి ఒరిగింది ఏమిటి
KTR: కాంగ్రెస్ ఏడాది పాలనపై ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు కేటీఆర్. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒరిగిందేమీ లేదని.. కటింగులు, కటాఫ్లు తప్ప అంటూ కామెంట్ చేశారు. అన్నింటిలోనూ…
Read More » -
Loan App: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
Loan App: లోన్ యాప్ కారణంగా మరో యువకుడు బలైయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులు తాళలేక…
Read More » -
కారు కొనాలంటే పార్కింగ్ ప్లేస్ ఉండాల్సిందే .. మహారాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం..
రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పార్కింగ్ ప్లేస్ ఉంటేనే కారు కొనుగోలు చేయాలని ప్రకటించింది. పార్కింగ్ స్థలం…
Read More » -
Nizamabad: ఆడపిల్ల పుట్టిందని పేపర్లో చుట్టి రోడ్డుపై వదిలేసిన దుండగులు
Nizamabad: ఆడపిల్ల పుట్టిందని పేపర్లో చుట్టి రోడ్డుపై వదిలేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిక్లి గ్రామంలో చోటు చేసుకుంది. పసికందును ఓ పేపర్లో చుట్టి…
Read More » -
Palla Rajeshwar Reddy: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
జనగామ జిల్లా కేంద్రంలో 14వ డివిజన్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, కౌన్సిలర్ స్వరూప, ధనలక్ష్మి పాల్గొన్నారు. అంబేద్కర్…
Read More » -
హనుమకొండ జిల్లా పరకాలలో అధికారుల భూ సర్వే
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో అధికారులు భూ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా అందిస్తున్న నేపథ్యంలో సాగుకు అనుకూలంగా లేని భూములపై నివేదిక…
Read More » -
MLC Kavitha: పసుపు బోర్డు ప్రకటనను స్వాగతిస్తున్నాం
MLC Kavitha: పసుపు బోర్డు ప్రకటనను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు చేశామని చెప్పారు. ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు…
Read More » -
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాత రేషన్ కార్డులు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది. కులగణన సహా కార్డులకు సంబంధించిన.. ఏ జాబితాలోనూ పేర్లు లేనివారి…
Read More »