తెలంగాణ
-
Mancherial: రోడ్డెక్కిన రైతులు.. రేపల్లెవాడ హైవేపై ఆందోళన
Mancherial: మంచిర్యాల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. రేపల్లెవాడలోని మహేశ్వరి జిన్నింగ్ మిల్లు ఎదుట రైతుల ఆందోళన చేశారు. హైవేపై రాస్తారోకో చేశారు. పాసు బుక్లు ఉన్నా.. తమ…
Read More » -
Grama Sabalu: నేటి నుంచి తెలంగాణలో గ్రామ సభలు
Grama Sabalu: తెలంగాణలో గ్రామసభల నిర్వహణకు వేళైంది. నాలుగు ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించి అర్హులను గుర్తించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, కొత్త రేషన్కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ…
Read More » -
Hyderabad: జేబీఎస్ వద్ద మెట్రో రైల్ హబ్
Hyderabad: మెట్రోరైలు రెండోదశ నిర్మాణంలో భాగంగా.. జేబీఎస్ వద్ద మెట్రోరైల్ హబ్ ఏర్పాటు చేయబోతున్నట్లు.. HAML వెల్లడించింది. మేడ్చల్, శామీర్పేట్ కారిడార్ల ప్రారంభ స్థానాన్ని.. జేబీఎస్ వద్ద…
Read More » -
Telangana: మందుబాబులకు గుడ్న్యూస్.. కింగ్ఫిషర్ బీర్లపై సంస్థ కీలక ప్రకటన
Telangana: మందుబాబులకు గుడ్న్యూస్.. తెలంగాణలో మళ్లీ కింగ్ఫిషర్ బీర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. రాష్ట్రంలో కింగ్ఫిషర్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు వాటి తయారీ సంస్థ అయిన యునైటెడ్ బ్రేవరీస్…
Read More » -
Komatireddy: నల్గొండ జిల్లాను కరువు నేలగా మార్చిన ఘనత కేసీఆర్దే
Komatireddy: నల్గొండ జిల్లాలో రైతుల పేరిట సభ నిర్వహించే అర్హత కేటీఆర్కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లాను కరువు నేలగా మార్చిన ఘనత…
Read More » -
Khammam: గుండెపోటుతో 4ఏళ్ల బాలుడు మృతి
Khammam: ఖమ్మంలోని అంకుర ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుండెపోటుతో 4ఏళ్ల బాలుడు ప్రణవ్ తేజ్.. మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అయితే.. ఈ ఘటనకు డాక్టర్ల…
Read More » -
Asifabad: ఆసిఫాబాద్ మున్సిపల్ ఆఫీసు ఎదుట ఉద్రిక్తత
Asifabad: ఆసిఫాబాద్ మున్సిపల్ ఆఫీసు ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ ఆఫీసును సీఐటీయూ ఆధ్వర్యంలో.. కార్మికులు ఆఫీసును ముట్టడించారు. కార్యాలయం గేటు క్లోజ్ చేసి.. సిబ్బందిని లోపలకి…
Read More » -
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. హైవే బిడ్జ్రిపై నుండి లారీ బోల్తా
Road Accident: సంగారెడ్డి జిల్లా నాందెడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగుపేట హైవే బిడ్జ్రిపై నుండి లారీ బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో లారీ క్యాబిన్లో…
Read More » -
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మేయర్ విజయలక్ష్మి పర్యటన
Mayor Vijayalaxmi: హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మేయర్ విజయలక్ష్మి పర్యటించారు. జూబ్లీహిల్స్ పార్క్ స్థలం కబ్జాపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని ఫాంహౌస్లా…
Read More » -
Raja Singh: ఏ భాషలో పెట్టాలన్నది ప్రభుత్వ ఇష్టం.. ఒవైసీ ఇష్టం కాదు..
Raja Singh: ఎంఐఎం నేతల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఎంఐఎం గుండారాజ్యం పెరిగిపోతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని అంబర్పేట ఫ్లైఓవర్…
Read More »