తెలంగాణ
-
Medak: దారుణం.. వేధిస్తున్నాడని కొడుకును చంపిన తండ్రి
Medak: మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని.. కొడుకును హత్య చేసిన ఘటన.. మెదక్ జిల్లా లింగారెడ్డిపేటలో చోటుచేసుకుంది. రోజూ తాగి వచ్చి చంపుతానని బెదిరించేవాడు శ్రీకాంత్. దీంతో..…
Read More » -
Road Accident: టిప్పర్ లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు
Road Accident: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లె చెరువు దగ్గర టిప్పర్ లారీని బైక్ ఢీకొంది. అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు.…
Read More » -
Vemulawada: రాజరాజేశ్వర ఆలయంలో శివ దీక్షలు ప్రారంభం
Vemulawada: సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. దాదాపు 300 మంది శివ భక్తులు దీక్షలు చేపట్టారు. ఓం నమశ్శివాయ నామస్మరణతో…
Read More » -
BRS Rythu Dharna: హామీల అమలుపై రైతు ధర్నా
BRS Rythu Dharna: రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి తెరలేపింది. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రైతు…
Read More » -
Shamshabad: శంషాబాద్ ఎయిర్పోర్టును కమ్మేసిన పొగమంచు
Shamshabad: రంగారెడ్డి జిల్లా ఎయిర్పోర్టును పొగమంచు కమ్మేసింది. దీంతో.. ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలకు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు.
Read More » -
KTR: ఈ ఫార్ములా కేసులో ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణ
KTR: ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 7గంటల పాటు కేటీఆర్ను ఈడీ ప్రశ్నించింది. నగదు బదిలీపై కేటీఆర్ను ఈడీ ప్రశ్నించింది. HMDA…
Read More » -
Rangareddy: దారుణం.. ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం
Rangareddy: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఇంజనీర్ కాలేజ్ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై కాలేజ్ యజమాని డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున హాస్టల్లోకి వెళ్లి…
Read More » -
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. కోడలిని హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టారు
Mahabubabad: మహబూబాబాద్ సిగ్నల్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసి భర్త, అత్తమామలు ఇంట్లోనే పాతిపెట్టారు. పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మహిళ…
Read More » -
Tammineni Veerabhadram: యాదాద్రి జిల్లా రామన్నపేటలో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పర్యటన
Tammineni Veerabhadram: యాదాద్రి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటించారు. అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు స్థలాన్ని తమ్మినేని వీరభద్రం…
Read More » -
Raja Singh: కర్మ ఎవరిని వదిలి పెట్టదు
Raja Singh: కర్మ ఎవరిని వదిలి పెట్టదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్స్ వేదికగా విమర్శించారు. తనపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అక్రమ కేసులు పెట్టి జైలులో…
Read More »