తెలంగాణ
-
Chamala Kiran: కేటీఆర్కు నోటి దూల ఎక్కువైంది
Chamala Kiran: కేటీఆర్పై ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్కు నోటి దూల ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అతి త్వరలో కేటీఆర్ చేసిన…
Read More » -
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఫైరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెల అభివృద్ధి పూర్తిగా ఆగమైపోయిందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలు సైతం…
Read More » -
Raghunandan Rao: సంగారెడ్డి జిల్లా వెలిమెల తాండాలో ఎంపీ రఘునందన్ రావు పర్యటన
Raghunandan Rao: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల తాండాలో బిలాదాఖల భూములను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. గిరిజనుల భూములను వారికి కాకుండా చేస్తున్న…
Read More » -
Nirmal: పేకాట ఆడే విషయంలో చెలరేగిన వివాదం.. బీర్ సీసాతో దాడి
Nirmal: నిర్మల్ జిల్లా వానల్పాడ్లో ముత్యంపై ఓ వ్యక్తి బీర్ సీసాతో దాడి చేశాడు. పేకాట ఆడే విషయంలో వారి మధ్య వివాదం చెలరేగింది. అప్పటికే ఇద్దరు…
Read More » -
Ponnam Prabhakar: అర్హులందరికి రేషన్ కార్డులు వస్తాయి
Ponnam Prabhakar: కుల సర్వే అప్లికేషన్ల సమాచారం ఆధారంగా.. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి…
Read More » -
Medak: దారుణం.. వేధిస్తున్నాడని కొడుకును చంపిన తండ్రి
Medak: మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని.. కొడుకును హత్య చేసిన ఘటన.. మెదక్ జిల్లా లింగారెడ్డిపేటలో చోటుచేసుకుంది. రోజూ తాగి వచ్చి చంపుతానని బెదిరించేవాడు శ్రీకాంత్. దీంతో..…
Read More » -
Road Accident: టిప్పర్ లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు
Road Accident: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లె చెరువు దగ్గర టిప్పర్ లారీని బైక్ ఢీకొంది. అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు.…
Read More » -
Vemulawada: రాజరాజేశ్వర ఆలయంలో శివ దీక్షలు ప్రారంభం
Vemulawada: సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. దాదాపు 300 మంది శివ భక్తులు దీక్షలు చేపట్టారు. ఓం నమశ్శివాయ నామస్మరణతో…
Read More » -
BRS Rythu Dharna: హామీల అమలుపై రైతు ధర్నా
BRS Rythu Dharna: రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి తెరలేపింది. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రైతు…
Read More » -
Shamshabad: శంషాబాద్ ఎయిర్పోర్టును కమ్మేసిన పొగమంచు
Shamshabad: రంగారెడ్డి జిల్లా ఎయిర్పోర్టును పొగమంచు కమ్మేసింది. దీంతో.. ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలకు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు.
Read More »