తెలంగాణ
-
మీర్పేట్ తరహాలో మరో హత్య… భార్యను చంపి..!
మీర్పేట్ తరహాలో మరో హత్య జరిగింది. మీర్పేట్ హత్య కేసు మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను చంపి మృతదేహాన్ని చెరువులో పడేశాడు…
Read More » -
Talasani: కార్పొరేటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటు
Talasani: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అరెస్టైన బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు రాంగోపాల్పేట్ పీఎస్కు తరలించారు. కార్పొరేటర్లకు బీఆర్ఎస్ నగర ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్…
Read More » -
Jagadish Reddy: కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు
Jagadish Reddy: ఫోర్ ట్వంటీ హామీలిచ్చి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. నల్గొండ జిల్లా దేవరకొండలో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళుర్పించి.. వినతిపత్రం…
Read More » -
GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస
GHMC Council Meeting: హైదరాబాద్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మరోసారి వాయిదా పడింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నినాదాలు చేశారు.…
Read More » -
Vemulawada: లారీ బీభత్సం.. షాపులోకి దూసుకెళ్లిన లారీ, 5 వాహనాలు ధ్వంసం
Vemulawada: సిరిసిల్ల జిల్లా వేములవాడలో లారీ బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభం, డివైడర్ను ఢీకొట్టి.. ఓ షాపులోకి దూసుకెళ్లింది. షాపులోని 5 వాహనాలు ధ్వంసం అయ్యాయి. డ్రైవర్…
Read More » -
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఇద్దరికి బెయిల్
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. భుజంగరావు, రాధాకిషన్రావుకు హైకోర్టులో…
Read More » -
Telangana: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగి
Telangana: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగిని ఇంటెలిజెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనుమానంతో నిఘా పెట్టి ఫేక్ ఉద్యోగి భాస్కర్రావును పట్టుకున్నారు. రెవెన్యూ శాఖ ఉద్యోగిగా ఫేక్…
Read More » -
Hanamkonda: హన్మకొండ జిల్లాలో రెచ్చిపోతున్న కబ్జా దారులు
Hanamkonda: హన్మకొండ జిల్లాలో కబ్జా దారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. స్థానిక సర్వే నెంబర్ 964లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని కొంత మంది…
Read More » -
MP Laxman: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్కు.. గ్రాడ్యుయేట్స్ బుద్ధి చెప్పాలి
MP Laxman: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్కు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు ఎంపీ లక్ష్మణ్. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్న…
Read More » -
నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.. వార్షిక బడ్జెట్ ఆమోదంపై చర్చ
జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశానికి సర్వం సిద్ధమైంది. దీని కోసం అన్ని పార్టీల కార్పొరేటర్లు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై.. ఆయా పార్టీల ముఖ్య…
Read More »