తెలంగాణ
-
KTR: రేవంత్ పాలనలోనే రైతుల ఆత్మహత్యలు..
KTR: సీఎం రేవంత్ పాలనపై మాజీమంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. 420 రోజుల కాంగ్రెస్ పాలనలో.. 412 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. రేషన్ కార్డులు…
Read More » -
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
Road Accident: మేడ్చల్ జిల్లా పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దుండిగల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది.…
Read More » -
రాజేంద్రనగర్ ఎక్సైజ్ అకాడమీలో మంత్రి జూపల్లి తనిఖీలు
రాజేంద్రనగర్లోని ఎక్సైజ్ అకాడమీలో ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు చేశారు. మంత్రి పదవి చేపట్టాక మొదటిసారి అకాడమికి వచ్చారు. అకడమీలో సౌకర్యాలపై…
Read More » -
Ponnam Prabhakar: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి లైసెన్స్ రద్దు చేస్తాం
Ponnam Prabhakar: రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాసోత్సవాల్లో భాగంగా HMDA గ్రౌండ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ లో వాక్ థాన్ కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం…
Read More » -
వికారాబాద్ జిల్లా పరిగిలో దొంగ నోట్లతో మోసం
Vikarabad: దొంగ నోట్లతో అమాయకులను మోసం చేస్తున్న ఘటన.. వికారాబాద్ జిల్లా పరిగిలో చోటుచేసుకుంది. సీఎస్సీ ఆన్లైన్ సెంటర్ నుంచి.. 30 వేల రూపాయిలను డ్రా చేయించుకుంది…
Read More » -
Road Accident: టైర్ పగిలి పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు తీవ్రగాయాలు
Road Accident: రాజన్న సిరిసిల్ల జిల్లా గోరంటాల గ్రామ శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు టైర్ పేలి.. పొలంలోకి దూసుకెళ్లింది. దీంతో..…
Read More » -
Telangana: కేంద్ర బడ్జెట్పై తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలు
Telangana: కేంద్ర బడ్జెట్పై తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. కీలక పథకాలు, ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశిస్తోంది. ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.…
Read More » -
కుత్బుల్లాపూర్లో బీఆర్ఎస్ నేతల నిరసన
కుత్బుల్లాపూర్ జీడిమెట్లలో బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతుందని ఫైర్ అయ్యారు. కుత్బుల్లాపూర్లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన…
Read More » -
Malothu Kavitha: ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం
Malothu Kavitha: ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మాలోతు కవిత. మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళులర్పించి…
Read More »
