తెలంగాణ
-
Meerpet Murder Case: మీర్పేట్ హత్య కేసు.. గురుమూర్తికి 14 రోజుల రిమాండ్
Meerpet Murder Case: హైదరాబాద్ మీర్ పేట్ హత్య కేసు నిందితుడు గురుమూర్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. ముందుగా నిందితుడికి వనస్థలిపురంలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్య…
Read More » -
Suryapet: సూర్యాపేట హత్య కేసులో ట్విస్ట్.. నాన్నమ్మ కళ్లల్లో ఆనందం కోసమే హత్య
Suryapet: సంచలన రేపిన సూర్యాపేట పరువు హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్గవి నాన్నమ్మ బుచ్చమ్మ, తండ్రి సైదులు, సోదరులు నవీన్, వంశీ,…
Read More » -
Bomb Threat: హైదరాబాద్ బొల్లారంలోని ఆర్మీ స్కూల్కు బాంబు బెదిరింపు
Bomb Threat: హైదరాబాద్ బొల్లారంలోని ఆర్మీ స్కూల్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను ఇంటికి పంపించి ఆర్మీ, పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆర్మీ…
Read More » -
Siddipet: లక్ష్మీ నరసింహ జాతరకు పోటెత్తిన భక్తులు.. క్యూ లైన్ లో స్వల్ప తోపులాట
Siddipet: సిద్దిపేట జిల్లా కోహెడలోని శ్రీ ప్రతాపరుద్ర లక్ష్మీ నరసింహ సింగరాయ జాతరకు భక్తులు పోటెత్తారు. ప్రతి ఏటా పుష్య అమావాస్య సందర్భంగా జాతర జరుగుతుంది. కొండ…
Read More » -
Bandi Sanjay: రేవంత్కు బండి సంజయ్ బహిరంగ లేఖ
Bandi Sanjay: సీఎం రేవంత్కు కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. లబ్దిదారులకు రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులను అందించకపోవడం దారుణమన్నారు.…
Read More » -
Komatireddy Venkat Reddy: తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నాడా ? బండి సంజయ్ ఉన్నాడా ?
Komatireddy Venkat Reddy: కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్కి పద్మశ్రీ అవార్డులపై చేసిన వ్యాఖ్యలకు… మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.…
Read More » -
MLC Kavitha: కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారింది
MLC Kavitha: వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అసలే దిగుబడి లేక సతమతమవుతున్న…
Read More » -
Harish Rao: ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ప్రజా పాలన అంటివి.. సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బర్ అంటివి..…
Read More » -
Revanth Reddy: సీఎం రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం.. పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష
Revanth Reddy: సీఎం రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతోంది. పంచాయతీరాజ్ శాఖపై సీఎం చర్చిస్తున్నారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. ఈ…
Read More » -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి కలకలం రేపుతోంది. పినపాక మండలం పోట్లపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోట్లపల్లి గ్రామంలో…
Read More »