తెలంగాణ
-
యాదగిరిగుట్ట ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రథసప్తమి వేడుకల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహుడు. ఆలయ…
Read More » -
Danam: నాపై 173 కేసులున్నాయి.. పోతే జైలుకు పోతా
Danam: హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గబోనన్నారు. ఖైరతాబాద్లో మిషన్ పెడితే ఊరుకోనని సంబంధిత అధికారుల ను హెచ్చరించారు.…
Read More » -
మంచిర్యాలలో పెద్దపులి కలకలం.. భయాందోళనలో ప్రజలు
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. బెల్లంపల్లి మండలం కన్నాల పరిసర ప్రాంతాల్లో సంచారిస్తోంది. ఈ పెద్దపులి కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో…
Read More » -
Road Accident: చెట్టును ఢీకొన్న కారు.. మహిళా ఎస్సై మృతి
Road Accident: చెట్టును ఢీకొన్న కారు.. మహిళా ఎస్సై మృతిజగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను తప్పించబోయి కారు చెట్టును ఢీ కొట్టింది. దీంతో కారులోని…
Read More » -
Hyderabad: జారిపడ్డ మేయర్ విజయలక్ష్మి
జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ కొద్దిలో ప్రమాదం తప్పింది. ఫుట్ పాత్పై ఒక్కసారిగా జారి పడ్డారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఓ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు.…
Read More » -
Jupally: బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం
Jupally: బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు మంత్రి జూపల్లి. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని ఫైర్ అయ్యారు. దీనిపై…
Read More » -
HYDRA: శంషాబాద్లో హైడ్రా కూల్చివేతలు
HYDRA: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు జరిపారు. మున్సిపాలిటీ పరిధిలో సంపత్నగర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమించి కట్టడాలు నిర్మించినట్లు…
Read More » -
బత్తుల ప్రభాకర్ కేసులో విస్తుపోయే నిజాలు
బత్తుల ప్రభాకర్ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. తెలంగాణకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి చెందిన కాలేజీలో.. 16 లక్షల రూపాయిలను కొట్టేశాడు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన జీవితానికి…
Read More » -
ఫిబ్రవరి 7 న హైదరాబాద్లో లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమం
ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరగబోయే ‘లక్ష డప్పులు వేల గొంతులు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఎస్ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను…
Read More » -
BJP: తెలంగాణలో 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
BJP: తెలంగాణలో 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు జాబితా విడుదల చేసింది. బీసీలకు 15 చోట్ల, ఓసీలకు 10 చోట్ల, ఎస్సీలకు…
Read More »