తెలంగాణ
-
Seethakka : మహిళా సాధికారత, సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం
Seethakka : మహిళా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. S.H.G…
Read More » -
Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంకోర్టులో హరీష్ రావుకు ఊరట
Supreme Court: సుప్రీంకోర్టులో హరీష్ రావుకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం…
Read More » -
Telangana Assembly: నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ప్రత్యక్షప్రసారం
Telangana Assembly: నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉభయసభల్లో యథావిధిగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
Read More » -
గోదావరి జలాలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
గోదావరి జలాలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పోలవరం-నల్లమల్లసాగర్, బనకచర్ల ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం తెలుపుతోంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. పిటిషన్లో 8 మందిని…
Read More » -
మంత్రి ప్రెజెంటేషన్.. ఎమ్మెల్యేల గాఢనిద్ర
మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుండగా కొద్ది మంది శాసనసభ్యులు సభలో నిద్రపోయారు. బీజేపీ శాసనసభ్యులు నిద్రపోతున్న విజువల్స్ లైవ్ కెమెరాల్లో రికార్డ్…
Read More » -
Khandeva Jatara: ఖాందేవ్ జాతర ప్రారంభం.. 2.5 కిలోల నువ్వుల నూనె తాగిన మహిళ
Khandev Jatara: పుష్య పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఖాందేవ్ జాతర ప్రారంభమైంది. అర్ధరాత్రి మహా పూజలతో ప్రారంభమైన జాతర వారం రోజుల పాటు…
Read More » -
అసెంబ్లీ ముట్టడికి ఆదిలాబాద్ భూ నిర్వాసితులు
ప్రాజెక్టుల కింద నష్టపోయిన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి జరిగింది. ఆదిలాబాద్ భూ నిర్వాసితులు చేసిన ముట్టడికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే…
Read More » -
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత .. లాఠీ ఛార్జి, పలువురు అరెస్ట్
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టుడికి యత్నించారు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు.…
Read More » -
హైదరాబాద్ మేయర్ పీఠంపై పార్టీల గురి.. ఇప్పటి నుంచే GHMC ఎన్నికల కోసం వ్యూహాలు?
GHMC Election: విలీనం, విభజనపై గందరగోళం నడుస్తూ ఉండగానే..డీలిమిటేషన్పై పొలిటికల్ పార్టీలు కస్సుబుస్సుమంటుండగానే..గ్రేటర్ రూపు మారింది..ఔటర్ వరకు విస్తరించింది. మహానగర విస్తీర్ణం పెద్దగా అయిపోయింది. దేశంలోనే అతిపెద్ద…
Read More » -
కలకలం రేపుతున్న మావోయిస్టుల లేఖ
భద్రాద్రి కొత్తగూడెం- అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట విడుదలైన లేఖ కలకలం రేపుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నల్లపు దుర్గా ప్రసాద్కు మరణశిక్ష తప్పదని మావోయిస్టులు…
Read More »