తెలంగాణ
-
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడుతోన్న ఆమెను హుటాహుటిన సర్ గంగారామ్ హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి…
Read More » -
Adi Srinivas: సభకు రాని వారు సభా హక్కుల నోటీసులు ఎలా ఇస్తారు?
Adi Srinivas: బీఆర్ఎస్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. సభకు రాని బీఆర్ఎస్ సబ్యులు.. సభా హక్కుల నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై వాస్తవాలను…
Read More » -
ఆదిలాబాద్ బంద్.. ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా
Adilabad Bandh: పార్టీ పిలుపుమేరకు ఆదిలాబాద్ జిల్లాలో బంధ్ కొనసాగుతోంది. సోయ రైతులకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ బంధ్ కు పిలుపునివ్వగా వ్యాపార వాణిజ్య సముదాయాలు బంద్…
Read More » -
మేడారం జాతర పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మేడారం సమ్మక్క సారక్క జాతరకు రావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్..…
Read More » -
ఐనవోలు బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం రేవంత్కు ఆహ్వానం
Revanth Reddy: ఐనవోలు మల్లిఖార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి…
Read More » -
Beerla Ilaiah: అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనమంటే పారిపోయారు
Beerla Ilaiah: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శలు గుప్పించారు. సోనియా, రాహుల్పై కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీకి వచ్చి…
Read More » -
Dog Attack: వీధి కుక్కల బీభత్సం.. 20 మందికి తీవ్ర గాయాలు
Dog Attack: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. పట్టణంలోని మదినా కాలనీ, గణేష్ నగర్తో పాటు పలు ప్రాంత్లాలో చిన్న, పెద్ద తేడా…
Read More » -
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రైతుల ధర్నా
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రైతులు ధర్నా చేపట్టారు. వెల్లుల్ల రోడ్డు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాకు దిగారు. సరైన రహదారి సదుపాయం లేక…
Read More » -
టైమ్కి వెళ్లాలని.. డేంజర్ జర్నీ
ఎలాగైనా టైమ్కి స్కూలుకెళ్లాలన్నది ఆ పిల్లల తపన. కానీ ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్లు చేసే ప్రయాణం ఆందోళనకు గురి చేస్తోంది. పిల్లలు ఓ బొలేరో వాహనానికి వేలాడుతూ…
Read More » -
Kavitha: శాసనమండలిలో కంటతడి పెట్టుకున్న కవిత..!
Kavitha: ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో భావోద్వేగంగా ప్రసంగించారు. మాట్లాడుతున్న సమయంలో ఆమె కంటతడి పెట్టారు. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితోనే తాను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చానని…
Read More »