జాతియం
-
India-Pakistan: భారత్కు చెక్ పెట్టేందుకు పాక్ నయా స్కెచ్
India-Pakistan: ఇప్పటికే అ దేశానికి తిండికి తికనలేకున్న నానా పాట్లు పడుతుంది. కానీ మనపై మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుంది. ఎలాగైనా భారత్ను దెబ్బ కొట్టేందుకు ఆ పోరు…
Read More » -
దేశంలోని ప్రతి మూలకు ఇంటర్నెట్ అందించే కసరత్తు
భారతదేశంలో ఉపగ్రహ ఆధారిత చివరి మైలు కనెక్టివిటీని వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలపై చర్చించేందుకు, స్పేస్ఎక్స్–స్టార్లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్, వారి సీనియర్…
Read More » -
దీపావళి పర్వదినానికి యునెస్కో గుర్తింపు
దీపావళి వచ్చిందంటే చాలు దీపాల వెలుగులు, బాణాసంచా పేలుళ్లతో అందరి ఇళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. భారతీయులు ఎంతగానో ఇష్టపడే ఈ దీపాల పండగకు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం…
Read More » -
అనంత్నాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఎన్ఐఏ సోదాలు
ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తును ఎన్ఐఏ ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఉగ్ర…
Read More » -
దుస్తులపై సరస్వతి దేవి రూపంలో మహిళా నేత ఫొటో.. బీజేపీ ఆగ్రహం
తమిళనాడులో డీఎంకే మహిళా నేత ఫొటో వివాదస్పదంగా మారింది. దుస్తులపై సరస్వతి దేవి రూపంలో ఆమె ఫొటో వివాదస్పదంగా మారింది. సరస్వతి దేవి బొమ్మ ఉన్న దుస్తులతో…
Read More » -
Bihar: రసగుల్లా కోసం గొడవ.. ఆగిన పెళ్లి
Bihar: వివాహ విందులో రసగుల్లా అందలేదన్న చిన్న విషయంతో మొదలైన గొడవ.. చిలికి చిలికి గాలివానలా మారి కొట్టుకునే వరకు వెళ్లింది. రెండు కుంటుంబాలకు చెందిన బంధువులు…
Read More » -
ఢిల్లీ కోర్టులో సోనియాగాంధీకి ఎదురుదెబ్బ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందటానికి మూడేళ్ల ముందే సోనియా…
Read More » -
టీవీకే అధినేత విజయ్ సభలో గన్ కలకలం
టీవీకే అధినేత, హీరో విజయ్ సభలో గన్ కలకలం రేపింది. పుదుచ్చేరిలో విజయ్ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభకు వచ్చిన ఓ కార్యకర్త గన్తో వెళ్లేందుకు…
Read More » -
PM Modi: వందేమాతరం గీతం స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిని నింపింది
PM Modi: వందేమాతరం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని లోక్సభలో ప్రత్యేక చర్చ నిర్వహించారు. జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుందని ప్రధాని నరేంద్ర మోడీ…
Read More » -
నేడు లోక్సభలో వందేమాతర గీతంపై ప్రత్యేక చర్చ
వందేమాతర గీతంపై నేడు లోక్సభలో ప్రత్యేక చర్చ జరుపనున్నారు. వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకను ఏడాది పాటు నిర్వహించుకోవడంలో భాగంగా ఈ చర్చ చేపట్టనున్నారు. ప్రధానమంత్రి…
Read More »