జాతియం
-
Mahakumbh Mela: మహా కుంభమేళాకు భారీగా పోటెత్తిన భక్తులు
Mahakumbh Mela: ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళా భక్త జనసంద్రాన్ని తలపిస్తోంది. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు.మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు భారీగా…
Read More » -
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్
Gyanesh Kumar: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. అంతకుముందు ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ…
Read More » -
Railway Station Stampede: ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు ముమ్మరం
Railway Station Stampede: ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ద్విసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే రైల్వేశాఖ ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.…
Read More » -
Earthquake: ఉత్తరాదిలో వరుస భూకంపాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Earthquake: ఉత్తరాది రాష్ట్రాలను భూ ప్రకపంనలు హడలెత్తించాయి. బిహార్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్లో తెల్లవారుజామున భూమి కంపించింది. బిహార్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4గా నమోదు…
Read More » -
యూపీలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి
Road accident: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును.. బొలెరో వాహనం ఢీ కొట్టింది. మీర్జాపూర్-ప్రయాగ్రాజ్ హైవేపై ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే…
Read More » -
Modi: అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొస్తాం
Modi: అమెరికాలోని అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. యూఎస్లో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను.. స్వదేశానికి తీసుకొస్తామని వైట్హౌస్ వేదికగా ప్రకటించారు మోదీ. మానవ…
Read More » -
Modi: అమెరికా నుంచి భారత్ బయల్దేరిన ప్రధాని మోదీ
Modi: ప్రధాని మోదీ.. అమెరికా పర్యటన ముగించుకొని భారత్కు బయల్దేరారు. ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ స్వదేశానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నెల…
Read More » -
Narendra Modi: ఎలాన్ మస్క్ భార్య.. ముగ్గురు పిల్లలతో ప్రధాని మోదీ ముచ్చట్లు..
Narendra Modi: అటు ప్రధాని మోదీతో టెస్లా అధినేత ఎలన్ మస్క్ సమావేశమయ్యారు. భార్య.. ముగ్గురు పిల్లలతో కలిసి ప్రధాని మోదీని కలిశారు మస్క్. ప్రత్యేక సమావేశంలో…
Read More » -
లోక్సభ ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు
New IT Bill: లోక్ సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లు వచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని సభలో ప్రవేశపెట్టారు.…
Read More » -
ఢిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ కసరత్తు
ఢిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఆదివారం బీజేపీ శాసన సభాపక్ష సమావేశంలో సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి అధిష్టానం తరఫున ఇద్దరు…
Read More »