జాతియం
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి రూ.200 జరిమానా విధించిన లక్నో కోర్టు
Rahul Gandhi: సావర్కర్పై ఆరోపణల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నో కోర్టు 200 జరిమానా విధించింది. నోటీసులు జారీ చేసినా కోర్టుకు హాజరు కాకపోవడంతో…
Read More » -
Chhattisgarh: సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఈ ఎన్ కౌంటర్ జరిగింది.…
Read More » -
Pune Rape Case: పుణె అత్యాచార ఘటన.. జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు
Pune Rape Case: మహారాష్ట్రలోని పుణెలో 26 ఏళ్ల యువతిపై బస్సులో ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. రాజకీయంగా దుమారం రేపుతోంది.…
Read More » -
Stalin: తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే ప్రతిఘటిస్తున్నాం
Stalin: బీజేపీ, డీఎంకేల మధ్య హిందీ భాష విషయంలో మాటల యుద్ధం నడుస్తోంది. ఈక్రమంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ కారణంగా…
Read More » -
Thalapathy Vijay: రాబోయే ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తాం.. విజయ్ సంచలన వ్యాఖ్యలు
Thalapathy Vijay: రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొంది తమిళ రాజకీయాల్లో చరిత్రను తిరగరాస్తామని తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ సంచలన…
Read More » -
రాజౌరీలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు
Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. సైనికులు వెళ్తున్న వాహనంపై కాల్పులకు తెగబడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో సుందర్బానీ ప్రాంతంలో…
Read More » -
Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీలో గందరగోళం.. ఆతిశీ సహా 12 మంది ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. సీఎం కార్యాలయం నుంచి అంబేద్కర్, భగత్ సింగ్ల ఫొటోలు తొలగించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళనకు…
Read More » -
బీజాపూర్ జిల్లాలో మావోయిస్ట్ల కుట్ర భగ్నం
ఛత్తీస్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోల కుట్రను భగ్నం చేశారు భద్రతా బలగాలు. గంగలూరు పీఎస్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన భద్రతా బాలగాల క్యాంప్…
Read More » -
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల
Modi: కేంద్ర ప్రభుత్వం రైతులకు అందజేయనున్న పీఎం కిసాన్ నిధులు నేడు విడుదల కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆ నిధులను విడుదల చేయనున్నారు. బీహార్లోని…
Read More »
