జాతియం
-
Nitin Gadkari: సివిల్ ఇంజినీర్లు, కన్సల్టెంట్ల తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు
Nitin Gadkari: రోడ్డు ప్రమాదాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. సివిల్ ఇంజినీర్లు, కన్సల్టెంట్ల తప్పిదాల వల్లే దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని…
Read More » -
Tamil Nadu: దారుణం.. ఆన్లైన్ రమ్మీ గేమ్తో ఓ కుటుంబం బలి
Tamil Nadu: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆన్లైన్ గేమ్స్తో యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటుంది. వీటి మోజులో పడి పరువు పోతుందని ఆత్మహత్య చేసుకుంటున్నారు.…
Read More » -
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో వింత వ్యాధితో 13 మంది మృతి
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో వింత వ్యాధి కలకలం రేగింది. ఈ మాయదారి రోగంతో ఏకంగా 13 మంది చనిపోయారు. దీంతో 80మంది రక్త నమూనాలు సేకరించారు వైద్యులు. సుక్మా…
Read More » -
Jaishankar: లండన్లో జై శంకర్ పర్యటన.. ఖలిస్థానీల దుశ్చర్య
Jaishankar: భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ లండన్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఖలిస్థానీలు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఖలిస్థానీ జెండాలతో ఛాఠమ్ హౌస్ వద్ద కలకలం రేపారు.…
Read More » -
Rahul Gandhi: రాహుల్ గాంధీకి రూ.200 జరిమానా విధించిన లక్నో కోర్టు
Rahul Gandhi: సావర్కర్పై ఆరోపణల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నో కోర్టు 200 జరిమానా విధించింది. నోటీసులు జారీ చేసినా కోర్టుకు హాజరు కాకపోవడంతో…
Read More » -
Chhattisgarh: సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఈ ఎన్ కౌంటర్ జరిగింది.…
Read More » -
Pune Rape Case: పుణె అత్యాచార ఘటన.. జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు
Pune Rape Case: మహారాష్ట్రలోని పుణెలో 26 ఏళ్ల యువతిపై బస్సులో ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. రాజకీయంగా దుమారం రేపుతోంది.…
Read More » -
Stalin: తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే ప్రతిఘటిస్తున్నాం
Stalin: బీజేపీ, డీఎంకేల మధ్య హిందీ భాష విషయంలో మాటల యుద్ధం నడుస్తోంది. ఈక్రమంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ కారణంగా…
Read More » -
Thalapathy Vijay: రాబోయే ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తాం.. విజయ్ సంచలన వ్యాఖ్యలు
Thalapathy Vijay: రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొంది తమిళ రాజకీయాల్లో చరిత్రను తిరగరాస్తామని తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ సంచలన…
Read More » -
రాజౌరీలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు
Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. సైనికులు వెళ్తున్న వాహనంపై కాల్పులకు తెగబడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో సుందర్బానీ ప్రాంతంలో…
Read More »