జాతియం
-
Pahalgam Terror Attack: భారత్ సంచలన నిర్ణయం.. పాక్ పౌరులు దేశం విడిచి పోవాలి
Pahalgam Terror Attack: పాకిస్తాన్ తీరుపై భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పలు కీలక డిసీషెన్స్ తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో…
Read More » -
కావలి చేరుకున్న మధుసూదన్ భౌతికకాయం
పహల్గామ్ ఉగ్రదాడిలో మృతిచెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుసూదన్ భౌతికకాయం కావలికి చేరుకుంది. మధుసూదన్ భౌతికకాయాన్ని చూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీ రు అవుతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు…
Read More » -
PM Modi: పహల్గాం ఉగ్రదాడి ఘటన.. పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మోదీ తిరుగు ప్రయాణం
PM Modi: పహల్గామ్ దాడి తర్వాత సౌదీ నుండి తిరిగి వస్తున్న ప్రధాని మోడీ, పాక్ వైమానిక ప్రాంతాన్ని టచ్ చేయకుండా ఇండియా చేరుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని…
Read More » -
Amit Shah: పహల్గాంకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Amit Shah: కాసేపట్లో పహల్గాంకి చేరుకోనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఘటనాస్థలాన్ని పరిశీలించాక తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు హోంమంత్రి. మరోవైపు మృతదేహాలు శ్రీనగర్కు తరలించారు.…
Read More » -
Asaduddin Owais: పహల్గాంలో జరిగిన దాడి దురదృష్టకరం
Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఎంపీ అసదుద్దీన్ స్పందించారు. పర్యాటకులపై జరిగిన దాడి దురదృష్టకరమన్నారు ఆయన. ఇది సెంట్రల్ ఇంటెలిజన్స్ ఫెయిల్యూర్ అన్న ఓవైసీ బాధితులకు…
Read More » -
Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకుల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆరుగురు పర్యాటకులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో ముగ్గురు స్థానికులు…
Read More » -
Encounter: జార్ఖండ్ ఎన్కౌంటర్లో కీలక నేత మృతి
Encounter: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోలు మరణించారు. బొకారో జిల్లా లాల్పానియా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో వివేక్ అనే…
Read More » -
JD Vance: భారత్కు చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్కు చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు. ఆయన వెంట సతీమణి…
Read More » -
Jammu Kashmir Floods: వరద బీభత్సం.. ముగ్గురు మృతి
Jammu Kashmir Floods: జమ్ముకశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ముగ్గురు మృతి చెందారు. రాంబన్లో వరద బీభత్సం సృష్టించింది. అంతేకాదు శ్రీనగర్-జమ్ము హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. వరదలతో…
Read More » -
Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు
Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు అయింది. మే 2న రాజధాని అమరావతికి రానున్నారు మోదీ. మే 2 శుక్రవారం సాయంత్రం 4గంటలకి అమరావతికి చేరుకోనున్నారు…
Read More »