జాతియం
-
కశ్మీర్లో భారత ఆర్మీ సెర్చ్ ఆపరేషన్
కశ్మీర్లో భారత ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బిజ్బెహరా, తాల్ ప్రాంతాల్లో బలగాల కూంబింగ్ నిర్వహిస్తున్నారు. త్రాల్లోని లష్కరే ఉగ్రవాది ఆదిల్ షేక్ ఇల్లును కూల్చివే శారు.…
Read More » -
India-Pakistan: నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ దుశ్చర్య.. భారత సైన్యంపైకి పాక్ కాల్పులు
India-Pakistan: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉన్నట్టుండి కశ్మీర్లోని ఎల్వోసీ దగ్గర అలజడి రేగింది. దాయాది సైన్యం కా…
Read More » -
PM Modi: శత్రువుల స్వర్గం… శ్మశానంగా మారుతుంది
PM Modi: ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పారు. కలాంని పూజిస్తామన్నారు. కసబ్ని పాతరేస్తామన్నారు. తీవ్రవాద దాడి జరిగిన రెండ్రోజుల తర్వాత బీహార్లో జరిగిన బహిరంగ సభలో ఇండియా…
Read More » -
PM Modi: దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ప్రతీకారం తీర్చుకుంటాం
PM Modi: పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కడిని వేటాడి శిక్షిస్తామని తేల్చి చెప్పారు. దేశ ప్రజలకు హామీ…
Read More » -
కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ముంబైలో హైఅలర్ట్
Mumbai: కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ముంబైలో హైఅలర్ట్ కొనసాగుతోంది. తీరప్రాంత భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. 500 మందికిపైగా అదనపు బలగాలు మోహరించాయి. ప్రార్థనా మందిరాలు, రైల్వే…
Read More » -
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం.. ఖర్గే అధ్యక్షతన భేటీ
CWC: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన భేటీ ప్రారంభమైంది. సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్తోపాటు…
Read More » -
Pahalgam Terror Attack: భారత్ సంచలన నిర్ణయం.. పాక్ పౌరులు దేశం విడిచి పోవాలి
Pahalgam Terror Attack: పాకిస్తాన్ తీరుపై భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పలు కీలక డిసీషెన్స్ తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో…
Read More » -
కావలి చేరుకున్న మధుసూదన్ భౌతికకాయం
పహల్గామ్ ఉగ్రదాడిలో మృతిచెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుసూదన్ భౌతికకాయం కావలికి చేరుకుంది. మధుసూదన్ భౌతికకాయాన్ని చూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీ రు అవుతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు…
Read More » -
PM Modi: పహల్గాం ఉగ్రదాడి ఘటన.. పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మోదీ తిరుగు ప్రయాణం
PM Modi: పహల్గామ్ దాడి తర్వాత సౌదీ నుండి తిరిగి వస్తున్న ప్రధాని మోడీ, పాక్ వైమానిక ప్రాంతాన్ని టచ్ చేయకుండా ఇండియా చేరుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని…
Read More » -
Amit Shah: పహల్గాంకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Amit Shah: కాసేపట్లో పహల్గాంకి చేరుకోనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఘటనాస్థలాన్ని పరిశీలించాక తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు హోంమంత్రి. మరోవైపు మృతదేహాలు శ్రీనగర్కు తరలించారు.…
Read More »