జాతియం
-
Modi: కశ్మీర్ అభివృద్ధి ఓర్వలేకే ఉగ్రదాడి
Modi: పహల్గామ్లో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. ఉగ్రదాడి తనను ఎంతో కలిచివేసిందన్నారు. కశ్మీర్ అభివృద్ధి ఓర్వలేకే ఉగ్రదాడి జరిగిందన్నారు మోదీ. ఈ ఘటనపై ప్రతి…
Read More » -
Pakistan: పాక్ ఆక్రమిత కశ్మీర్కు వరద హెచ్చరికలు
Pakistan: పాక్ ఆక్రమిత కశ్మీర్కు వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. భారత్ వైపు నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయిందని పాక్ మీడియాలో…
Read More » -
NIA చేతికి పహల్గామ్ ఉగ్రదాడి కేసు
పహల్గామ్ ఉగ్రదాడి కేసును జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి NIA అధికారికంగా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి విచారణను చేపట్టింది. కేంద్ర హోం శాఖ ఆదేశంతో NIA కేసు…
Read More » -
India-Pakistan: పాక్ కాల్పులకు దీటుగా బదులిస్తున్న భారత ఆర్మీ
India-Pakistan: దాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు దిగింది.…
Read More » -
కశ్మీర్లో భారత ఆర్మీ సెర్చ్ ఆపరేషన్
కశ్మీర్లో భారత ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బిజ్బెహరా, తాల్ ప్రాంతాల్లో బలగాల కూంబింగ్ నిర్వహిస్తున్నారు. త్రాల్లోని లష్కరే ఉగ్రవాది ఆదిల్ షేక్ ఇల్లును కూల్చివే శారు.…
Read More » -
India-Pakistan: నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ దుశ్చర్య.. భారత సైన్యంపైకి పాక్ కాల్పులు
India-Pakistan: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉన్నట్టుండి కశ్మీర్లోని ఎల్వోసీ దగ్గర అలజడి రేగింది. దాయాది సైన్యం కా…
Read More » -
PM Modi: శత్రువుల స్వర్గం… శ్మశానంగా మారుతుంది
PM Modi: ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పారు. కలాంని పూజిస్తామన్నారు. కసబ్ని పాతరేస్తామన్నారు. తీవ్రవాద దాడి జరిగిన రెండ్రోజుల తర్వాత బీహార్లో జరిగిన బహిరంగ సభలో ఇండియా…
Read More » -
PM Modi: దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ప్రతీకారం తీర్చుకుంటాం
PM Modi: పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కడిని వేటాడి శిక్షిస్తామని తేల్చి చెప్పారు. దేశ ప్రజలకు హామీ…
Read More » -
కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ముంబైలో హైఅలర్ట్
Mumbai: కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ముంబైలో హైఅలర్ట్ కొనసాగుతోంది. తీరప్రాంత భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. 500 మందికిపైగా అదనపు బలగాలు మోహరించాయి. ప్రార్థనా మందిరాలు, రైల్వే…
Read More » -
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం.. ఖర్గే అధ్యక్షతన భేటీ
CWC: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన భేటీ ప్రారంభమైంది. సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్తోపాటు…
Read More »