జాతియం
-
ఛత్తీస్గఢ్-తెలంగాణ బోర్డర్లో హై టెన్షన్
ఛత్తీస్గఢ్-తెలంగాణ బోర్డర్లో హై టెన్షన్ నెలకొంది. ఆపరేషన్ కర్రెగుట్ట కొనసాగుతుంది. 24 వేల మందికి పైగా భద్రత బలగాలతో కూంబింగ్ కొనసాగుతుంది. హెలికాఫ్టర్, డ్రోన్స్ ద్వారా కర్రెగుట్టను…
Read More » -
బీజాపూర్ జిల్లాలో 24 మంది మావోయిస్టులు లొంగిపోయారు
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. 24మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే లొంగిపోయిన వారిపై 28లక్షల 50వేల రుపాయల రివార్డు ఉన్నట్లు చెప్పారు…
Read More » -
Tamil Nadu: పోలీస్ స్టేషన్లో చిరుత.. కలియ తిరిగి ఏం చేసిందంటే..!
Tamil Nadu: పోలీస్ స్టేషన్లో చిరుత సంచారం కలకలం రేగింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా నడువట్టం పీఎస్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రి పోలీస్ స్టేషన్లోకి…
Read More » -
Pahalgam attack: ఉగ్రదాడికి సంబంధించి వెలుగులోకి కొత్త వీడియో
Pahalgam attack: పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన కొత్త వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. బైసరన్ వ్యాలీకి టూరిస్ట్గా వచ్చిన అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యక్తి.. తనకు తెలియకుండానే…
Read More » -
Siddaramaiah: పోలీస్ అధికారిపై చెంప పగలగొట్టేందుకు చెయ్యెత్తిన సీఎం సిద్ధరామయ్య
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఓ పోలీస్ అధికారిపై ఆగ్రహించారు. బెళగావిలో నిర్వహించిన సభలో సిద్ధరామయ్య ప్రసంగిస్తుండగా కొందరు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు వేదిక వద్దకు…
Read More » -
ఎప్పుడైనా, ఎక్కడైనా… యుద్ధానికి సిద్ధం.. పాకిస్తాన్కు నావీ వార్నింగ్..
అరేబియా సముద్ర యుద్ధనౌక దృశ్యాలతో భారత నావికాదళ సందేశం సముద్రం మధ్యలో యుద్ధనౌకల నుండి బ్రహ్మోస్ యాంటీ-షిప్, యాంటీ-సర్ఫేస్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగిస్తున్న దృశ్యాలను నావీ షేర్…
Read More » -
Modi: కశ్మీర్ అభివృద్ధి ఓర్వలేకే ఉగ్రదాడి
Modi: పహల్గామ్లో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. ఉగ్రదాడి తనను ఎంతో కలిచివేసిందన్నారు. కశ్మీర్ అభివృద్ధి ఓర్వలేకే ఉగ్రదాడి జరిగిందన్నారు మోదీ. ఈ ఘటనపై ప్రతి…
Read More » -
Pakistan: పాక్ ఆక్రమిత కశ్మీర్కు వరద హెచ్చరికలు
Pakistan: పాక్ ఆక్రమిత కశ్మీర్కు వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. భారత్ వైపు నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయిందని పాక్ మీడియాలో…
Read More » -
NIA చేతికి పహల్గామ్ ఉగ్రదాడి కేసు
పహల్గామ్ ఉగ్రదాడి కేసును జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి NIA అధికారికంగా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి విచారణను చేపట్టింది. కేంద్ర హోం శాఖ ఆదేశంతో NIA కేసు…
Read More » -
India-Pakistan: పాక్ కాల్పులకు దీటుగా బదులిస్తున్న భారత ఆర్మీ
India-Pakistan: దాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు దిగింది.…
Read More »