జాతియం
-
PM Modi: విమాన ప్రమాదంపై మోదీ సమీక్ష
PM Modi: అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్, DGCA అధికారులతో భేటీ అయ్యారు.…
Read More » -
Road Accident: ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. ఆరుగురు మృతి
Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ కొన్నాయి. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని…
Read More » -
విమాన ప్రమాదంపై DGCA బృందం దర్యాప్తు
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై DGCA బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. రాత్రంతా ఘటనాస్థలం దగ్గర DGCA సోదాలు నిర్వహించింది. ప్రమాదం జరిగిన తీరుపై DGCA టీమ్…
Read More » -
PM Modi: విమానం కూలిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న మోదీ
PM Modi: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనాస్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని…
Read More » -
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265 మంది మృతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 265 మంది మృతి చెందారు. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది చనిపోయారు. ప్రాణాలతో ఒకే ఒక్కడు రమేష్ విశ్వాస్…
Read More » -
నేడు అహ్మదాబాద్కు ప్రధాని మోదీ
కాసేపట్లో అహ్మదాబాద్కు చేరుకోనున్నారు ప్రధాని మోదీ. విమాన ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. అదేవిధంగా ప్రమాద ఘటనను అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే అహ్మదాబాద్లో అమిత్ షా, రామ్మోహన్…
Read More » -
Air India Plane Crash: ఘోర ప్రమాదం.. అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం
Air India Plane Crash: ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్ నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన…
Read More » -
Shubhanshu Shuklas: 40 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి భారతీయుడు
Shubhanshu Shuklas: భారత అంతరిక్ష ప్రయాణం మరో మైలురాయిని దాటనుంది. గత పాతికేళ్లలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు 270 మందికి పైగా వ్యోమగాములు వెళ్లారు. కానీ వారిలో…
Read More » -
పోలీసుల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు
Maoist: సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల వాహనాన్ని పేల్చేశారు. పోలీస్ వెహికల్ను ఐఈడీతో పేల్చేసినట్లు తెలుస్తుంది. పేలుడులో ASP ఆకాష్ రావుకి తీవ్ర గాయాలయ్యాయి.…
Read More » -
రైల్లో నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు మృతి
మహారాష్ట్ర ముంబ్రాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు పట్టాలపై జారిపడ్డారు. కాగా ట్రైన్లో…
Read More »