జాతియం
-
PM Modi: కెనడాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
PM Modi: సైప్రస్ నుండి బయల్దేరిన ప్రధాని మోదీ కెనడాకి చేరుకున్నారు. ఇవాళ, రేపు కెనడాలో మోదీ విస్తృతంగా పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జీ7 సదస్సులో పాల్గొననున్నారు…
Read More » -
Pune: ఇంద్రాయణీ నదిలో కూలిన వంతెన.. నలుగురు మృతి
Pune: పుణెలో ఇంద్రాయణి నది వంతెన ప్రమాదంలో నలుగురి మృతదేహాలు వెలికితీశారు. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. నిన్న ఒక్కసారిగా వంతెన…
Read More » -
UP: పెట్రోల్ బంక్లో యువతి హల్చల్.. గుండెపై గన్ను పెట్టి వార్నింగ్..
Uttar Pradesh: జనాల్లో నేర ప్రవృత్తి బాగా పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. అవతలి వాళ్లను గాయపర్చడానికి చంపడానికి కూడా వెనుకాడడం లేదు.…
Read More » -
Bengaluru: యువతి చెంపపై లాగిపెట్టి కొట్టిన ర్యాపిడో డ్రైవర్
Bengaluru: ర్యాపిడో బైక్ డ్రైవర్ ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావని అడిగినందుకు గొడవ పెట్టుకున్నాడు. గొడవ సందర్భంగా యువతితో అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు.…
Read More » -
Air India: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
Air India: ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ రకానికి చెందిన ఏఐ 315 విమానం హాంకాంగ్ నుంచి ఢిల్లీకి…
Read More » -
కేరళలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
కేరళలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా తొమ్మిది జిల్లాల్లోని విద్యా సంస్థలకుసెలవు ప్రకటించారు. కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్, వయనాడ్, మలప్పురంలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.…
Read More » -
Modi: టర్కీకి తగిన రీతిలో గుణపాఠం నేర్పేందుకు మోడీ స్కెచ్
Modi: ఆపరేషన్ సిందూర్ సందర్భంలో శత్రుదేశం పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన టర్కీ గుండెల్లో గుబులు మొదలైంది. ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత ప్రధాని భారీ…
Read More » -
నేడు అహ్మదాబాద్కు ఖర్గే, రాహుల్గాంధీ
నేడు అహ్మదాబాద్కు ఖర్గే, రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న బాధితులను పరామర్శించనున్నారు. ఘటనపై రాహుల్ గాంధీ ఆరా…
Read More » -
Air India: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
Air India: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్ ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో థాయ్లాండ్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానాన్ని పైలట్…
Read More » -
విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న యువతి
Ahmedabad: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో వందల మంది మృత్యువాత పడ్డారు. అయితే విమాన ప్రమాదం నుంచి తృటిలో ఓ యువతి తప్పించుకుంది. భూమిక చౌహాన్కు 10…
Read More »