జాతియం
-
Vijay: తొక్కిసలాట ఘటన.. టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం
Vijay: టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్త పర్యటనలను వాయిదా వేసుకున్నారు. పర్యటనలను రెండు వారాలు వాయిదా వేసింది టీవీకే. కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో…
Read More » -
PM Modi: ఆర్ఎస్ఎస్కు దేశమే ముఖ్యం
PM Modi: ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ప్రధాని మోడీ పాల్గొన్నారు. తపాలా బిళ్ల, నాణెంను విడుదల…
Read More » -
ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ
నేడు ఢిల్లీలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలకు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపనకు…
Read More » -
Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. రూ.20 లక్షలు పరిహారం ప్రకటించిన విజయ్
Vijay: తమిళనాడులోని కరూర్లో జరిగిన విషాదకర ఘటనపై టీవీకే అధినేత విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ…
Read More » -
Vijay Thalapathy: తొక్కిసలాట ఘటనతో నా గుండె పగిలింది
Vijay Thalapathy: కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత విజయ్ ట్వీట్టర్ ద్వారా స్పందించారు. హృదయం బరువెక్కింది, భరించలేని, మాటలతో చెప్పలేని వేదనలో విషాదంలో మునిగిపోయాను. కరూరులో…
Read More » -
కరూర్ తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం స్టాలిన్
కరూర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డవారిని సీఎం స్టాలిన్ పరామర్శించారు. ఈ సమయంలో రాజకీయ విమర్శలు చేయనని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. బాధితులకు సాయమందించడమే మా ముందున్న…
Read More » -
Tamilnadu: తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్
Tamilnadu: తమిళనాడులోని కరూర్ లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. నటుడు విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ సభలో…
Read More » -
తమిళనాడు తొక్కిసలాటలో 40 మంది మృతి
తమిళనాడులో ఘోర విషాద ఘటన జరిగింది. కరూర్లో సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ప్రచారసభ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో…
Read More » -
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్లోని లేహ్లో టెన్షన్ టెన్షన్..!
కేంద్ర పాలిత ప్రాంతం లడాఖ్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. లడాఖ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. యువతను అదుపు చేసే…
Read More » -
Mallikarjun Kharge: బీహార్ ఎన్నికల తర్వాత మోడీ అవినీతి పాలనకు ముగింపు పలుకుతాయి
Mallikarjun Kharge: బీహార్ రాజధాని పాట్నాలో సీడబ్ల్యూసీ భేటీ అయ్యింది. సదాకత్ ఆశ్రమంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్…
Read More »