జాతియం
-
కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం
తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది సుప్రీంకోర్టు. తమిళనాడులో నటుడు, టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ రాజకీయ ర్యాలీ సందర్భంగా జరిగిన కరూర్ తొక్కిసలాటలో 41…
Read More » -
Cough Syrup: చిన్నారుల ప్రాణాలు తీస్తున్న దగ్గు మందు
Cough Syrup: చూస్తూ చూస్తూ ఎవరూ విషాన్ని తాగాలనుకోరు. ఎదుటివారు తాగాలని కూడా కోరుకోరు. కానీ ఇప్పుడు అదే సిరప్ రూపంలో పసిపిల్లల ప్రాణాలు తీసుకుంది. తల్లిదండ్రుల…
Read More » -
Gold Rate: రూ.37 వేలకే తులం బంగారం..
Gold Rate: ఒకప్పుడు బంగారం అంటే కలల ఆభరణం… ఇప్పుడు అయితే కేవలం ధనికుల కావాల్సినంత కొనుక్కుంటారనుకునేవారం. ధర గ్రాముకు పదివేల దాటిపోతే, సాధారణ కుటుంబాలు గోల్డ్…
Read More » -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. 4 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నాలుగు రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బుసావల్-వార్ధా, గోండియా-డొంగర్గఢ్ వడోదర-రత్లామ్, ఇటార్సీ-భోపాల్ మార్గాల్లో నాలుగో లైన్ నిర్మాణానికి కేబినెట్…
Read More » -
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రెండు దశల్లో పోలింగ్
Bihar: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసింది. పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల…
Read More » -
Khagen Murmu: బీజేపీ ఎంపీపై దాడి.. తలకు తీవ్రగాయం
Khagen Murmu: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన ఓ బీజేపీ ఎంపీ కి షాకింగ్ అనుభవం ఎదురైంది. స్థానికుల దాడిలో సదరు ఎంపీ తీవ్రంగా గాయపడ్డాడు.…
Read More » -
నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యుల్ విడుదల కానుంది. సాయంత్రం 4గంటలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. నవంబర్ లోపు ఎన్నికలు పూర్తి చేస్తామన్న ఈసీ…
Read More » -
Jaipur: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఐసీయూలో ఆరుగురు మృతి
Jaipur: రాజస్థాన్లో ఘోరం చోటు చేసుకుంది. జైపూర్లోని ఓ ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటిదాకా ఆరుగురు మృతి చెందగా, పలువురికి…
Read More »

