జాతియం
-
India-US: భారత్, అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం
India-US: భారత్- అమెరికాల మధ్య వ్యూహాత్మక, భద్రత సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఇరుదేశాలు శుక్రవారం 10 ఏళ్ల కాలానికి కీలక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత్-అమెరికాల మధ్య…
Read More » -
Air Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం ఎఫెక్ట్.. 75 శాతం కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు
Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. దీపావళి తర్వాత గాలి నాణ్యత ప్రమాదకరస్థాయికి చేరింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఏక్యూఐ లెవెల్స్ 400కిపైనే…
Read More » -
PM Modi: బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి.. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని
PM Modi: కర్నూల్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2లక్షల ఎక్స్గ్రేషియా…
Read More » -
Droupadi Murmu: ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం తీవ్రంగా కలచివేసింది
Droupadi Murmu: కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి…
Read More » -
మహాఘఠ్బంధన్ సీఎం అభ్యర్ధిగా తేజస్వీ యాదవ్
బిహార్ రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. ప్రతిపక్ష మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్ పేరును కాంగ్రెస్ నేత అశోక్గెహ్లాట్ అధికారికంగా ప్రకటించారు. తేజస్వీ…
Read More » -
DK Shivakumar: రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకున్న డీకే శివకుమార్
DK Shivakumar: కర్నూల జిల్లాలోని మంత్రాలయాన్ని సతీసమేతంగా సందర్శించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. మంచాలమ్మ దేవి దర్శనం అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం…
Read More » -
Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో తప్పిన ప్రమాదం
Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేరళ పర్యటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో బురదలో కూరుకుపోవడంతో కొద్దిసేపు…
Read More » -
దీపావళి తర్వాత ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు
దీపావళి పండగ ముగిసి రెండు రోజులు గడిచినా, దాని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీని ఇంకా వీడలేదు. నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి…
Read More » -
Delhi Air Pollution: ఢిల్లీలో ప్రమాదకరంగా వాయుకాలుష్యం
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి ఆందోళనకరంగా పెరిగింది. 400 మార్క్ దాటింది వాయునాణ్యత సూచీ. దీంతో పట్ట పగలే ఢిల్లీలో…
Read More » -
Uttarakhand: తినే ఫుడ్ లో ఉమ్మేసిన రెస్టారెంట్ ఉద్యోగి.. భగ్గు మంటున్న హిందూ సంఘాలు
Uttarakhand: హిందూవులు తినే ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. తినే ముందు ఆ దైవాన్ని తలచుకుని తింటుంటారు. కానీ కొందరు దుర్మార్గులు మనిషి బతకడానికి మూలమైన ఆ…
Read More »