జాతియం
-
ఆలయ పునరుద్ధరణ పనుల్లో పురాతన బంగారు నాణేలు లభ్యం
Tamil Nadu: భారత దేశం ఎన్నో నిధి నిక్షేపాల గడ్డ. ఎక్కడ ఏ నిధులు దాగి ఉన్నాయో ఎవరికీ పూర్తిగా తెలియదు. అలాంటిది తమిళనాడులో వేల సంవత్సరాల…
Read More » -
ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైలు
ముంబైలో మోనో రైలు పట్టాలు తప్పింది. టెస్ట్ ట్రయల్ నిర్వహిస్తుండగా ఘటన జరిగింది. స్పాట్కు చేరుకున్న నిపుణులు ఘటనపై ఆరా తీస్తున్నారు. ప్రయాణీకులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.…
Read More » -
UP: యూపీలో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
UP: ఉత్తర్ప్రదేశ్లో రైలు ప్రమాదం జరిగింది. మీర్జాపూర్లోని చునార్ రైల్వే స్టేషన్లో ఫ్లాట్ఫాంపై కాకుండా ట్రాక్వైపు ప్రయాణీకులు దిగడంతో ఎదురుగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. ఆరుగురు…
Read More » -
ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బిలాస్పూర్ జిల్లాలోని జైరామ్నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో…
Read More » -
మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీపై ఈడీ చర్యలు
Anil Ambani: మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీపై ఈడీ చర్యలు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీకి సంబంధించిన 3 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులను…
Read More » -
Rajasthan: టిప్పర్ బీభత్సం.. 11 మంది మృతి, 50 మందికి గాయాలు
Rajasthan: రంగారెడ్డి ప్రమాదం మరవకముందే రాజస్థాన్లో మరో యాక్సిడెంట్ జరిగింది. జైపూర్ దగ్గర టిప్పర్ బీభత్సం సృష్టించింది. వాహనాలపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది…
Read More » -
Modi: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Modi: కాశీబుగ్గ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు మోడీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల…
Read More » -
India-US: భారత్, అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం
India-US: భారత్- అమెరికాల మధ్య వ్యూహాత్మక, భద్రత సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఇరుదేశాలు శుక్రవారం 10 ఏళ్ల కాలానికి కీలక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత్-అమెరికాల మధ్య…
Read More » -
Air Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం ఎఫెక్ట్.. 75 శాతం కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు
Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. దీపావళి తర్వాత గాలి నాణ్యత ప్రమాదకరస్థాయికి చేరింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఏక్యూఐ లెవెల్స్ 400కిపైనే…
Read More » -
PM Modi: బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి.. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని
PM Modi: కర్నూల్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2లక్షల ఎక్స్గ్రేషియా…
Read More »