జాతియం
-
PM Modi: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
PM Modi: వారణాసిలో ప్రధాని మోడీ పర్యటించారు. నాలుగు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. బనారస్-ఖజురహో, లక్నో-సహరాన్పూర్, ఫిరోజ్పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో ఈ వందే…
Read More » -
Bihar Assembly Elections: బిహార్లో రికార్డుస్థాయి పోలింగ్
Bihar Assembly Elections: బీహార్లో జరిగిన తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మొత్తం 64.66 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. కొన్ని…
Read More » -
బీహార్ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Bihar Assembly Elections: బిహార్ ఎన్నికల్లో మొదటి దశ నవంబర్ 6న… 18 జిల్లాల్లోని 121 స్థానాలకు పోలింగ్ జరగనుంది. తేజస్వి యాదవ్, సామ్రాట్ చౌదరి, విజయ్…
Read More » -
ఆలయ పునరుద్ధరణ పనుల్లో పురాతన బంగారు నాణేలు లభ్యం
Tamil Nadu: భారత దేశం ఎన్నో నిధి నిక్షేపాల గడ్డ. ఎక్కడ ఏ నిధులు దాగి ఉన్నాయో ఎవరికీ పూర్తిగా తెలియదు. అలాంటిది తమిళనాడులో వేల సంవత్సరాల…
Read More » -
ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైలు
ముంబైలో మోనో రైలు పట్టాలు తప్పింది. టెస్ట్ ట్రయల్ నిర్వహిస్తుండగా ఘటన జరిగింది. స్పాట్కు చేరుకున్న నిపుణులు ఘటనపై ఆరా తీస్తున్నారు. ప్రయాణీకులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.…
Read More » -
UP: యూపీలో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
UP: ఉత్తర్ప్రదేశ్లో రైలు ప్రమాదం జరిగింది. మీర్జాపూర్లోని చునార్ రైల్వే స్టేషన్లో ఫ్లాట్ఫాంపై కాకుండా ట్రాక్వైపు ప్రయాణీకులు దిగడంతో ఎదురుగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. ఆరుగురు…
Read More » -
ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బిలాస్పూర్ జిల్లాలోని జైరామ్నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో…
Read More » -
మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీపై ఈడీ చర్యలు
Anil Ambani: మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీపై ఈడీ చర్యలు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీకి సంబంధించిన 3 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులను…
Read More » -
Rajasthan: టిప్పర్ బీభత్సం.. 11 మంది మృతి, 50 మందికి గాయాలు
Rajasthan: రంగారెడ్డి ప్రమాదం మరవకముందే రాజస్థాన్లో మరో యాక్సిడెంట్ జరిగింది. జైపూర్ దగ్గర టిప్పర్ బీభత్సం సృష్టించింది. వాహనాలపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది…
Read More » -
Modi: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Modi: కాశీబుగ్గ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు మోడీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల…
Read More »