జాతియం
-
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి
Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో…
Read More » -
ఢిల్లీ పేలుడు కేసును ఎన్ఐఏకు అప్పగించిన కేంద్రం
ఢిల్లీ పేలుడు కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించింది. బాంబ్ పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ పేలుడులో కీలక సుత్రదారి అయిన డాక్టర్ షాహీన్ను…
Read More » -
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
నేడు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ పేలుడు ఘటనపై సమీక్ష చేసే…
Read More » -
హైదరాబాద్లో అరెస్టైన ఉగ్రవాది మొయినుద్దీన్ నుంచి కీలక సమాచారం
రాజేంద్రనగర్కు చెందిన ఉగ్రవాది డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. భారీ స్థాయిలో విష ప్రయోగం చేసి అమాయక ప్రజలను చంపాలని…
Read More » -
Delhi: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 9 మంది మృతి
Delhi: దేశ రాజధానిని మరోసారి కుదిపేసే ఘటన చోటు చేసుకుంది. చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలోని లాల్క్విలా మెట్రో స్టేషన్ వద్ద భారీ పేలుడు సంభవించింది. రద్దీగా ఉండే…
Read More » -
యానంలో కాలం చెల్లిన బీర్ల విక్రయాలు
పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని యానాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. కాలం చెల్లిన బీర్లను విక్రయిస్తుండటంపై స్థానికుల ఫిర్యాదు చేయడంతో అధికారులు…
Read More » -
ఢిల్లీలో 300 కిలోల ఆర్డీఎక్స్ పట్టివేత
ఢిల్లీలోని ఫరీదాబాద్లో భారీగా ఆర్డీఎక్స్ పట్టుబడింది. ఓ వైద్యుడి ఇంట్లో 300 కిలోల ఆర్డీఎక్స్ గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఏకే 47, మందుగుండు సామగ్రిని…
Read More » -
PM Modi: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
PM Modi: వారణాసిలో ప్రధాని మోడీ పర్యటించారు. నాలుగు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. బనారస్-ఖజురహో, లక్నో-సహరాన్పూర్, ఫిరోజ్పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో ఈ వందే…
Read More » -
Bihar Assembly Elections: బిహార్లో రికార్డుస్థాయి పోలింగ్
Bihar Assembly Elections: బీహార్లో జరిగిన తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మొత్తం 64.66 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. కొన్ని…
Read More » -
బీహార్ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Bihar Assembly Elections: బిహార్ ఎన్నికల్లో మొదటి దశ నవంబర్ 6న… 18 జిల్లాల్లోని 121 స్థానాలకు పోలింగ్ జరగనుంది. తేజస్వి యాదవ్, సామ్రాట్ చౌదరి, విజయ్…
Read More »