ఆంధ్ర ప్రదేశ్
-
కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన
Nara Bhuvaneshwari: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుప్పం పరిధిలోని నాలుగు మండలాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు భువనేశ్వరి శ్రీకారం…
Read More » -
Chandrababu: నేడు చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Chandrababu: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వై ఎస్ ఆర్ కడప జిల్లా పర్యటన వివరాలు.. మ.1.15 గం లకు పెండ్లిమర్రి మండలం జెడ్పి…
Read More » -
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న రష్యా దేశస్తులు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటిని రష్య దేశస్తులు దర్శించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని రష్యా కు చెందిన సుమారు 40 మంది భక్తులు…
Read More » -
Vidadala Rajini: విశాఖ ఉక్కును తెల్ల ఏనుగుతో పోల్చుతారా?
Vidadala Rajini: సీఎం చంద్రబాబుపై విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై సీఎం చంద్రబాబు చేసినవి అనుచిత వ్యాఖ్యలేనని మాజీ మంత్రి విడదల…
Read More » -
Perni Nani: రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన కొనసాగుతోంది
Perni Nani: రెండేళ్లుగా రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ఫైరయ్యారు. వైసీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. సతీష్ కుమార్ది…
Read More » -
Vijayawada : హిడ్మా డైరీ.. 27 మంది మావోయిస్టులు అరెస్ట్
Vijayawada: కృష్ణా జిల్లా పెనమలూరులో భారీగా మావోయిస్టులు అరెస్టయ్యారు. ఓ బిల్డింగ్లో తల దాచుకున్న 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడలోని ఆక్టోపస్,…
Read More » -
Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఇబ్బందులు
Tirumala: పుణ్యక్షేత్రమైన తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. అల్పపీడనం ప్రభావంతో వేకువజామున మొదలై ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మరోవైపు తిరుమలాంతట దట్టమైన…
Read More » -
Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
Encounter: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇవాళ ఉదయం పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మోస్ట్…
Read More » -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్ట్మెంట్లలో వేల మంది భక్తులు వేచి ఉన్నారు. వారికి దర్శనం…
Read More » -
పెళ్లింట్లో అగ్ని ప్రమాదం.. ఆరుగురికి గాయాలు
అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఓ పెళ్లింట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బంధువులు అందరూ పెళ్లి సంబరాల్లో ఉండగా వంట గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో…
Read More »