ఆంధ్ర ప్రదేశ్
-
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్ప పీడనం బలపడుతోంది. వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. నేడు వాయుగుండంగా మారే అవకాశముంది. ఎల్లుండికి తుఫాన్గా…
Read More » -
చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటించారు. భువనేశ్వరి బోటులో సరదాగా షికారుకెళ్లారు. కనుక చియమ్మ ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజాలు నిర్వహించారు. కనకనచియమ్మ ఆలయం వద్ద…
Read More » -
బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-బైకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఉన్నట్లు తెలుస్తోంది.…
Read More » -
ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీవారి ఆలయ ప్రాంగణం గోవింద నామ స్మరణతో మారుమోగింది. శ్రీనివాసా గోవిందా వేంకటరమణా గోవిందా అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు…
Read More » -
అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన
అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి నారాయణ. సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు కొండవీటి వాగు,…
Read More » -
Road Accident: కారు బోల్తా.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు
Road Accident: కడప జిల్లా బద్వేలు న్యూ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడెం – గుంతపల్లి మార్గమధ్యలో ఓ కారు బోల్తా కొట్టింది. ఈ…
Read More » -
Nimmala: వైసీపీ ప్రభుత్వానికి భయపడి..రాష్ట్రం నుంచి 400 పరిశ్రమలు తరలి వెళ్లాయి
Nimmala: గత వైసీపీ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి భయపడి రాష్ట్రం నుంచి 400 పరిశ్రమలు తరలివెళ్లాయని ఆయన విమర్శించారు.…
Read More » -
నాగార్జునసాగర్ కుడి కాలువ కట్టకు గండి
పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ కుడికాలువ గండి పడింది. పల్నాటి వీరుల ఉత్సవాల సందర్భంగా నాగులేరు వాగులో స్నానం ఆచరించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి…
Read More » -
మా కుటుంబానికి ప్రాణహని.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. విజయవాడలో మావోయిస్టులు రెక్కి నిర్వహించి భారీ సంఖ్యలో అరెస్ట్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.…
Read More » -
Anakapalli: స్కూల్ భవనం పెచ్చులు ఊడిపడి టీచర్ మృతి
Anakapalli: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో విషాదం నెలకొంది. రాజానగరం జెడ్పీ హైస్కూల్ భవనం పెచ్చులు ఊడిపడి టీచర్ మృతి చెందింది. స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా జ్యోత్స్నా…
Read More »