ఆంధ్ర ప్రదేశ్
-
AP News: ఏపీ అసెంబ్లీలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ.. హాజరైన సీఎం చంద్రబాబు, లోకేశ్
AP News: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని ఏపీ అసెంబ్లీలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు…
Read More » -
ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం
తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఎస్వీ యూనివర్సిటీలోని ఎంప్లాయిస్ క్వార్టర్స్ దగ్గర నాటుకోళ్ల షెడ్పై దాడి చేసింది. సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుత…
Read More » -
Jogi Ramesh: నకిలీ మద్యం కేసు.. జోగి రమేష్ కు రిమాండ్ పొడిగింపు
Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు రిమాండ్ పొడిగించింది కోర్టు. నేటితో ఆయనకు విధించిన రిమాండ్ పూర్తి కావడంతో ఎక్సైజ్ పోలీసులు…
Read More » -
Sajjala: చంద్రబాబును జనం ముందు దోషిగా నిల్చోబెడుతాం
Sajjala Ramakrishna Reddy : ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కూటమి సర్కార్ ప్రతిపక్షంపై విషం చిమ్ముతోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జనంలో పలుచబడ్డ చంద్రబాబు..…
Read More » -
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న గౌతమి…
Read More » -
Bhumana: పరకామణి చోరీ కేసు.. భూమన కరుణాకర్రెడ్డికి నోటీసులు
Bhumana Karunakar Reddy: ఏపీలో సంచలనంగా మారిన పరకామణి కేసులో సీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డికి నోటీసులు జారీ…
Read More » -
తిరుమల నుంచి తిరుచానూరుకు పంచమి సారె
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా పంచమి తీర్థానికి తిరుమల శ్రీవారి నుండి కాలినడకన సారేను తీసుకొచ్చారు. గజరాజులపై అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పట్టుచీర,…
Read More » -
Kollu Ravindra: గత ఐదేళ్లు రోడ్ల నిర్మాణాన్ని గాలికి వదిలేశారు
Kollu Ravindra: రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సుల్తానగరం నుండి…
Read More » -
పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల రచ్చ
పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల రచ్చ చేశారు. మధురపూడి విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు గొడవకు దిగారు. టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు…
Read More » -
ఈతకు వెళ్లి యువకుడు మృతి
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం సంగం వాగులో ఈతకు వెళ్లి ఓ యువకుడు నీట మునిగి మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం దొంతి కుంట…
Read More »