ఆంధ్ర ప్రదేశ్
-
Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
Road Accident: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటేకల్ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా,…
Read More » -
Pawan Kalyan: పార్లమెంట్ సమావేశాలు.. పార్టీ ఎంపీలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
Pawan Kalyan: డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ ఎంపీలకు కీలక…
Read More » -
కర్నూల్ జిల్లాలో మరో ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన కర్ణాటక బస్సు
కర్నూల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక బస్సు స్టీరింగ్ విరిగి పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది. బెంగళూరు నుండి మంత్రాలయం వెళ్తుండగా ప్రమాదం…
Read More » -
Tummala: విత్తన ముసాయిదా బిల్లుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
Tummala: కేంద్రం తీసుకువచ్చిన విత్తన ముసాయిదా బిల్లుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను హరించే విధంగా కేంద్ర విత్తన ముసాయిదా…
Read More » -
Nirmala Sitharaman: రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం లాంటిది
Nirmala Sitharaman: అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,…
Read More » -
బతికున్న భార్యకు డెత్ సర్టిఫికెట్ పంపిన భర్త
కట్టుకున్న భార్యకు ఊహించని షాక్ ఇచ్చాడో భర్త. బతికున్న భార్యకు డెత్ సర్టిఫికెట్ను పోస్ట్లో పంపాడు భర్త. ఈ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ముద్దనూరుకు చెందిన…
Read More » -
YS Jagan: కుటుంబ సభ్యులతో భోజనం చేసిన జగన్
YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న జగన్ తాజాగా జరిగిన పులివెందుల…
Read More » -
Anantapur: మూడేళ్ల కొడుకును చంపి తల్లి ఆత్మహత్య
Anantapur: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. రామగిరి డిప్యూటీ తహసీల్దార్ కుమారుడు, భార్య అనుమానాస్పదంగా మరణించారు. కుటుంబ కలహాల కారణంగా కుమారుడిని చంపి ఆమె ఆత్మహత్య చేసుకుని…
Read More » -
నేడు అమరావతిలో జాతీయ బ్యాంకులకు శంకుస్థాపన
అమరావతిలో నేడు 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి…
Read More » -
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అగ్నిప్రమాదం
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో లారీ కాలిపోయింది. గౌతమి సాల్వెంట్ సమీపంలో ప్రమాదం జరిగింది. మంటల్లో పత్తి లోడుతో…
Read More »