ఆంధ్ర ప్రదేశ్
-
AP: ప్రైవేట్ చేతుల్లోకి ఏపీ రోడ్లు!
AP: ఆంధ్రప్రదేశ్లో రోడ్లను బాగుచేసేందుకు పీపీపీ మోడ్ సరైనదని ప్రభుత్వం బావిస్తోంది. రోడ్లపై జరిగిన సమీక్షలో ఆర్ అండ్ బీ అధికారులు స్టేట్ హైవేస్ను పబ్లిక్ ప్రైవేట్…
Read More » -
విజయవాడలో రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు
Vijayawada: రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ మారిస్ స్టెల్లా కాలేజ్లో ప్రారంభమైన ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గద్దె…
Read More » -
AP: కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
AP: పాఠాలు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామస్థులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. నాగులుప్పలపాడు మండలం నిడమనూరు…
Read More » -
వైసీపీ నేత తల్లిదండ్రులపై దాడి.. తల్లి మృతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పుల్లారెడ్డికండ్రిగలో దారుణం చోటుచేసుకుంది. YCP మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున దుండగులు కత్తులతో…
Read More » -
Chandrababu: కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Chandrababu: కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులకునే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం…
Read More » -
Tirumala: తిరుమలలో డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు
Tirumala: కోట్లాది మంది ఆరాద్య దైవం తిరుమల వెంకన్నకు అత్యంత ముఖ్యమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి…
Read More » -
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్కు మాతృ వియోగం
అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తల్లి చింతకుంట రత్నమ్మ (83) ఇవాళ ఉదయం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చేరిన రత్నమ్మ చకిత్స…
Read More » -
TTD: తిరుమలకు రూ.9 కోట్ల భారీ విరాళం
TTD: తిరుమలలో యాత్రిక సముదాయాల ఆధునీకరణ పనులకు భారీ విరాళం అందింది. తిరుమలలోని సిఆర్వో సమీపంలో ఉన్న మూడు యాత్రిక సముదాయాలకు మంతెన రామలింగ రాజు అనే…
Read More » -
మార్కాపురంలో టీడీపీ శ్రేణులు సంబరాలు
Markapuram District: ఇచ్చిన మాట ప్రకారం వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటామన్నారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.…
Read More »
