ఆంధ్ర ప్రదేశ్
-
Chandrababu: పూర్వోదయ పథకంతో ఏపీకి ఉషోదయం
Chandrababu: పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతో మూడు ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ నిధులు సాగునీటి…
Read More » -
ఆదోని జిల్లా సాధన కోసం బంద్
కర్నూలు జిల్లాలోని ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి వచ్చి…
Read More » -
Narayana: వడ్డమాను గ్రామం రైతులతో మంత్రి నారాయణ సమావేశం
Narayana: గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో మంత్రి నారాయణ పర్యటించారు. వడ్డమాను గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. వడ్డమాను గ్రామంలో రెండో విడత…
Read More » -
Chandrababu: అపరిశుభ్రతే అసలు జబ్బు…ప్రజల్లో చైతన్యం పెంచాలి
Chandrababu: స్క్రబ్ టైఫస్పై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్లో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అదేశించారు.…
Read More » -
తిరుమలలో మరో భారీ స్కామ్.. పట్టు అంగవస్త్రాల కొనుగోలులో భారీ మోసం
Tirumala: తిరుమలలో మరో భారీ స్కామ్ వెలుగుచూసింది. నకిలీ పట్టు వస్త్రాల కొనుగోలు కుంభకోణం బయటపడింది. పదేళ్లలో 54 కోట్ల మేర అవినీతి జరిగినట్లు విజిలెన్స్ విచారణలో…
Read More » -
ఏఐ ఆధారిత వ్యవస్థతో తిరుమలలో అద్భుత ఫలితాలు
తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. మూడు నెలల కిందట…
Read More » -
Eluru: విరబూసిన బ్రహ్మకమలాలు
Eluru: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో బ్రహ్మకమలాలు పుష్పాలు కనువిందు చేశాయి. పట్టణానికి చెందిన కరుటూరు సుబ్బారావు అనే వ్యక్తి సంవత్సరం క్రితం హైదరాబాదు నుండి బ్రహ్మకమలం…
Read More » -
Botsa Satyanarayana: ప్రజారోగ్యాన్ని కూటమి సర్కార్ గాలికొదిలేసింది
Botsa Satyanarayana: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ సమన్వయ కమిటీ…
Read More » -
Road Accident: రెండు కార్లు ఢీ.. ముగ్గురి మృతి
Road Accident: తిరుపతి జిల్లా నగరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తడుకుపేట వద్ద రెండు కార్లు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర…
Read More » -
Chandrababu: సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్లైన్లోనే
Chandrababu: వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలూ ఆన్లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ దిశగా ఆయా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని…
Read More »