ఆంధ్ర ప్రదేశ్
-
PM Modi: అల్లూరి బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
PM Modi: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో…
Read More » -
Chandrababu: బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
Chandrababu: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు. గాయపడినవారిని…
Read More » -
Vidadala Rajini: జంట హత్యల కేసులో టీడీపీ నేతల హస్తం ఉంది
Vidadala Rajini: కూటమి ప్రభుత్వం వైసీపీని అణచివేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి విడదల రజిని. పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్య కేసులో పిన్నెల్లి బ్రదర్స్ను…
Read More » -
AP: లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. 9 మంది మృతి
AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. 20 మంది గాయపడ్డారు.…
Read More » -
Chandrababu: రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu: సీఎం చంద్రబాబు రేపు విశాఖ పర్యటనకు రానున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. మధురవాడ ఐటీ హిల్స్లో కాగ్నిజెంట్ క్యాంపస్కు…
Read More » -
ఇంద్రకీలాద్రిపై వైభవంగా భవాని దిశ విరమణలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా భవాని దిశ విరమణలు ప్రారంభమయ్యాయి. ఉదయం అగ్ని ప్రతిష్ట హోమం గుండం వద్ద ప్రత్యేక పూజలు అనంతరం భవానీలు దీక్ష విరమణలును ప్రారంభించారు.…
Read More » -
కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకోవడంతో…
Read More » -
Fire Accident: జిన్నింగ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
Fire Accident: కర్నూలు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదోనిలోని ఎన్డీబీఎల్ కాటన్ జిన్నింగ్ అండ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.…
Read More » -
Pithapuram: మహిళపై కత్తులతో దుండగుల దాడి
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓ మహిళపై కత్తితో దుండగులు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆసుపత్రి నుండి విధులు ముగించుకుని ఇంటికి…
Read More » -
కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్
కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైరయ్యారు. చంద్రబాబు డబ్బు దాహంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. 17 మెడికల్ కాలేజీలను పప్పు, బెల్లం కోసం…
Read More »