ఆంధ్ర ప్రదేశ్
-
తిరుమలలో మరో భారీ స్కామ్.. పట్టు అంగవస్త్రాల కొనుగోలులో భారీ మోసం
Tirumala: తిరుమలలో మరో భారీ స్కామ్ వెలుగుచూసింది. నకిలీ పట్టు వస్త్రాల కొనుగోలు కుంభకోణం బయటపడింది. పదేళ్లలో 54 కోట్ల మేర అవినీతి జరిగినట్లు విజిలెన్స్ విచారణలో…
Read More » -
ఏఐ ఆధారిత వ్యవస్థతో తిరుమలలో అద్భుత ఫలితాలు
తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. మూడు నెలల కిందట…
Read More » -
Eluru: విరబూసిన బ్రహ్మకమలాలు
Eluru: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో బ్రహ్మకమలాలు పుష్పాలు కనువిందు చేశాయి. పట్టణానికి చెందిన కరుటూరు సుబ్బారావు అనే వ్యక్తి సంవత్సరం క్రితం హైదరాబాదు నుండి బ్రహ్మకమలం…
Read More » -
Botsa Satyanarayana: ప్రజారోగ్యాన్ని కూటమి సర్కార్ గాలికొదిలేసింది
Botsa Satyanarayana: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ సమన్వయ కమిటీ…
Read More » -
Road Accident: రెండు కార్లు ఢీ.. ముగ్గురి మృతి
Road Accident: తిరుపతి జిల్లా నగరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తడుకుపేట వద్ద రెండు కార్లు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర…
Read More » -
Chandrababu: సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్లైన్లోనే
Chandrababu: వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలూ ఆన్లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ దిశగా ఆయా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని…
Read More » -
Vemulawada: గెలుపు కోసం… అభ్యర్థుల వినూత్న ప్రచారాలు
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కొత్త…
Read More » -
Chandrababu: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారు
Chandrababu: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు దావోస్లో జరగనున్న ఎకనామిక్ ఫోరం సదస్సుకి సీఎం…
Read More » -
కరెంట్ షాక్తో వ్యక్తి మృతి
కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో విద్యుత్ షాకుతో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి చెందాడు. సర్వీస్ వైరు సరి చేయడానికి విద్యుత్ స్తంభం ఎక్కిన చిన్నం విజయ్…
Read More » -
Anantapur: నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి
Anantapur: అనంతపురం జిల్లా పాలవెంకటాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటితొట్టెలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. తమ్ముడిని రక్షించబోయి అన్న నరేంద్ర నీటి…
Read More »