ఆంధ్ర ప్రదేశ్
-
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకారం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, పులివర్తి…
Read More » -
Fire Accident: గుడివాడలో భారీ అగ్నిప్రమాదం..కోట్లలో ఆస్తి నష్టం
Fire Accident: కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నెహ్రూచౌక్ సెంటర్లోని షాపింగ్ కాంప్లెక్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట సెల్ ఫోన్ షాప్లో చెలరేగిన…
Read More » -
నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా
నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించారు. కలెక్టర్కు రాజీనామా పత్రం ఇస్తానని మేయర్ స్రవంతి తెలిపారు.…
Read More » -
Eluru: ద్వారకాతిరుమల ఆలయంలో భక్తుల రద్దీ
Eluru: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణములో భక్తుల రద్దీ నెలకొంది. శేషాచల పర్వతం గోవింద నామ స్మరణతో మారుమోగింది. స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున…
Read More » -
Vemulawada: స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్ పల్లికి చెందిన వనపర్తి మహేందర్ అనే వ్యక్తి ఇటీవల గుండెపోటుతో మరణించాడు. మృతుడు మహేందర్కు భార్య,…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్
75వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామి సేవలో…
Read More » -
మన్యంలో మంచు దుప్పటి
పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఏజెన్సీ అంతా మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా మారింది. ఒకవైపు ఎముకలు కొరికే చలి…
Read More » -
Chandrababu: విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
Chandrababu: విశాఖపట్నంలో ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్ కాగ్నిజెంట్, సత్వా సహా…
Read More » -
అనుమతి లేకుండా మద్యం పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దంపతులు మరోసారి వివాదంలో ఇరుకున్నారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని…
Read More » -
Pawan Kalyan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తన వ్యక్తిగత హక్కులకు భంగం…
Read More »