తెలంగాణ
గాంధీ భవన్లో కాంగ్రెస్ బీసీ నాయకుల సంబరాలు

Telangana: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేపెట్టడంతో గాంధీ భవన్లో సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు. బీసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కాంగ్రెస్తోనే బహుజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని మెట్టు సాయి కుమార్ అన్నారు.