ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం 08 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు వారికి 06 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 69,214 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 26,599 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు.