జాతియం

Revanth Reddy: ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ రెండోరోజు పార్టీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం కన్పిస్తోంది. సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు మంత్రులు ఉత్త మ్, రాజనర్సింహ కూడా ఢిల్లీలోనే ఉన్నారు.

ప్రధానంగా కులగణనపై రాష్ట్రంలో సభ నిర్వహించే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. అయితే పార్టీ హైకమాండ్ అనుమతి రాగానే భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం కన్పిస్తోంది. ఇక నిన్న కులగణనపై CWCలో చర్చించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఒత్తిడివల్లే జనగణనలో కులగణన అంటోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button